<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/av/author-9" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>AV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/9/rss</link>
                <description>AV RSS Feed</description>
                
                            <item>
                <title>రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*</title>
                                    <description><![CDATA[<p>*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*</p>
<p>*సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు*</p>
<p>అక్షర దర్బార్ శాయంపేట :</p>
<p>ఉపాధి హామీ పథకం పనిలో ఎలాంటి తప్పులు చేయకుండా తనను రాజకీయ కక్ష తోనే సీనియర్ మేట్ నుండి తొలగించారని కాట్రపల్లి గ్రామానికి చెందిన బాధితుడు రంజిత్ ఆరోపించాడు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి నాకు ఎలాంటి జీతం లేకున్న గ్రామంలో సీనియర్ మేటుగా చేస్తున్నాను.నేను సీనియర్ మేట్ గా ఉన్న కాలంలో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు ఎప్పుడు ఎలాంటి అభ్యంతరాలు నాపై వ్యక్తం కాలేదు.సామాజిక తనిఖీల సమయంలో కూడా తనపై ఇలాంటి తప్పులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.స్థానిక సర్పంచ్ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తెలిపాడు.రాజకీయ కక్షతో అకారణంగా నన్ను ఓర్వలేకనే తొలగించారని ఆరోపించాడు.నా సీనియర్ మేట్ పనిని నాకు ఇప్పించాలనీ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను వేడుకున్నాడు.అనంతరం</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/i-was-dismissed-by-the-political-party/article-401"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260409-wa0534.jpg" alt=""></a><br /><p>*రాజకీయ కక్షతో అకారణంగా నన్ను తొలగించారు*</p>
<p>*సీనియర్ మేట్ గా కల్పించాలని ఉన్నతాధికారులను వేడుకున్న బాధితుడు*</p>
<p>అక్షర దర్బార్ శాయంపేట :</p>
<p>ఉపాధి హామీ పథకం పనిలో ఎలాంటి తప్పులు చేయకుండా తనను రాజకీయ కక్ష తోనే సీనియర్ మేట్ నుండి తొలగించారని కాట్రపల్లి గ్రామానికి చెందిన బాధితుడు రంజిత్ ఆరోపించాడు.ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో రంజిత్ మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాల నుండి నాకు ఎలాంటి జీతం లేకున్న గ్రామంలో సీనియర్ మేటుగా చేస్తున్నాను.నేను సీనియర్ మేట్ గా ఉన్న కాలంలో సోషల్ ఆడిట్ జరిగినప్పుడు ఎప్పుడు ఎలాంటి అభ్యంతరాలు నాపై వ్యక్తం కాలేదు.సామాజిక తనిఖీల సమయంలో కూడా తనపై ఇలాంటి తప్పులు నమోదు కాలేదని ఆయన పేర్కొన్నారు.స్థానిక సర్పంచ్ నాపై అసత్య ప్రచారాలు చేస్తున్నాడని తెలిపాడు.రాజకీయ కక్షతో అకారణంగా నన్ను ఓర్వలేకనే తొలగించారని ఆరోపించాడు.నా సీనియర్ మేట్ పనిని నాకు ఇప్పించాలనీ ఈ సందర్భంగా ఉన్నతాధికారులను వేడుకున్నాడు.అనంతరం ఉప సర్పంచ్ బిక్షపతి మాట్లాడుతూ పాలకవర్గానికి తెలియకుండా తన లెటర్ ప్యాడ్ మీద కొత్త మెట్ల పేర్లను అధికారులకు పంపినట్లు తెలిపారు.సర్పంచ్ తనకు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడం సరైనది కాదని అన్నారు.అతను ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్నారని తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/i-was-dismissed-by-the-political-party/article-401</link>
                <guid>https://www.aksharadarbar.com/i-was-dismissed-by-the-political-party/article-401</guid>
                <pubDate>Thu, 09 Apr 2026 08:55:43 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260409-wa0534.jpg"                         length="113661"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>దామెరలో గంజాయి పట్టివేత..</title>
                                    <description><![CDATA[<p>దామెరలో గంజాయి పట్టివేత..</p>
<p>210 గ్రాములు స్వాధీనం  </p>
<p>ఇద్దరు యువకులు అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎస్‌ఐ కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలోని సిరి క్రషర్ క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 210 గ్రాముల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.<br />పట్టుబడిన వారు మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. వీరు నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందినవారు. విచారణలో బొల్లికుంట వద్ద బుస్స అరవింద్, ఊకంటి</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/cannabis-cultivation-in-damera/article-399"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260406-wa1427.jpg" alt=""></a><br /><p>దామెరలో గంజాయి పట్టివేత..</p>
<p>210 గ్రాములు స్వాధీనం  </p>
<p>ఇద్దరు యువకులు అరెస్ట్</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />దామెర పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు చర్యలు చేపట్టి ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. సోమవారం ఉదయం 10:30 గంటల సమయంలో ఎస్‌ఐ కొంక అశోక్ తన సిబ్బందితో కలిసి లాదేల్ల గ్రామ శివారు శ్రీ అన్నపూర్ణ రైస్ మిల్లు సమీపంలోని సిరి క్రషర్ క్రాస్ రోడ్డులో వాహన తనిఖీలు నిర్వహించారు.ఈ సందర్భంగా నెంబర్ ప్లేట్ లేని మోటార్ సైకిల్‌పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా వారిని అదుపులోకి తీసుకున్నారు. తనిఖీలో వారి వద్ద 210 గ్రాముల గంజాయి లభించడంతో స్వాధీనం చేసుకుని పంచనామా నిర్వహించారు.<br />పట్టుబడిన వారు మేకల అనిల్ కుమార్ (23), బైరపాక రాజేష్ (19)గా గుర్తించారు. వీరు నడికూడ మండలం కంఠాత్మకూర్ గ్రామానికి చెందినవారు. విచారణలో బొల్లికుంట వద్ద బుస్స అరవింద్, ఊకంటి పూర్ణచందర్ రెడ్డి @ సన్నీ రెడ్డి వద్ద గంజాయి కొనుగోలు చేసి తీసుకువస్తున్నట్లు ఒప్పుకున్నారు.<br />అనంతరం కేసు నమోదు చేసి పరకాల రూరల్ సీఐ పి. రంజిత్ రావు నిందితులను రిమాండ్‌కు తరలించి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు రూ.10,000 వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/cannabis-cultivation-in-damera/article-399</link>
                <guid>https://www.aksharadarbar.com/cannabis-cultivation-in-damera/article-399</guid>
                <pubDate>Mon, 06 Apr 2026 19:12:31 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260406-wa1427.jpg"                         length="149817"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..</title>
                                    <description><![CDATA[<p>  బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..</p>
<p>పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు</p>
<p>పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన వ్యవస్థాపక అధ్యక్షులు బొచ్చు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.<br />అనంతరం పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/babu-jagjivan-ram-jayanti/article-398"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260405-wa1196.jpg" alt=""></a><br /><p> బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..</p>
<p>పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు</p>
<p>పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />స్వాతంత్ర్య సమరయోధుడు, సంఘసంస్కర్త, మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 119వ జయంతి వేడుకలు పరకాల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణ కేంద్రంలోని బస్టాండ్ కూడలి వద్ద ఏర్పాటు చేసిన ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమాన్ని విగ్రహ ప్రతిష్టాపన వ్యవస్థాపక అధ్యక్షులు బొచ్చు అనంతరావు ఆధ్వర్యంలో నిర్వహించారు.<br />అనంతరం పరకాల మున్సిపాలిటీ వైస్ చైర్మన్ ఏకు దివ్య విద్యాసాగర్ కేక్ కట్ చేసి వేడుకలను కొనసాగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాబూజీగా ప్రసిద్ధి చెందిన జగ్జీవన్ రామ్ జాతీయ నాయకుడు, స్వాతంత్ర్య సమరయోధుడు, సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడని కొనియాడారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన సిద్ధాంతాలను అనుసరించి ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.<br />కార్యక్రమం అనంతరం పండ్లు, స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరకాల మండలం ఎస్సీ విభాగం అధ్యక్షులు బొమ్మకంటి చంద్రమౌళి, కౌన్సిలర్లు బొచ్చు మాధవిలత, జాన్సన్, బొచ్చు సుభద్ర, సాల్మన్, పాలకుర్తి శ్రీనివాస్, బొచ్చు శ్యామల బాబురావు, సుధమల్ల రమేష్, కాంగ్రెస్ నాయకులు బొచ్చు మోహన్, బొచ్చు జెమిని, దుప్పటి సదయ్య, ఆయిలిపెళ్లి స్వామి, బండి రాజు, బొచ్చు రాజు, జూపాక దేవమణి, రామన్న తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/babu-jagjivan-ram-jayanti/article-398</link>
                <guid>https://www.aksharadarbar.com/babu-jagjivan-ram-jayanti/article-398</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 13:06:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260405-wa1196.jpg"                         length="80781"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..</title>
                                    <description><![CDATA[<p>ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు</p>
<p>అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు</p>
<p>  అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత</p>
<p>అక్షరదర్బార్,పరకాల: <br />పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు.<br />ఈ నేపథ్యంలో ‘అక్షర దర్బార్’ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రభావంతో మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను తొలగించారు.<br />ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర దర్బార్’ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p>అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు <br />మున్సిపల్ కమిషనర్ అంజయ్య</p>
<p>అక్రమ నిర్మాణలను ఉపేక్షించేది లేదని పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/actions-on-government-land-acquisition/article-397"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260405-wa0352.jpg" alt=""></a><br /><p>ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు</p>
<p>అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు</p>
<p> అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత</p>
<p>అక్షరదర్బార్,పరకాల: <br />పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు.<br />ఈ నేపథ్యంలో ‘అక్షర దర్బార్’ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రభావంతో మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను తొలగించారు.<br />ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర దర్బార్’ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.</p>
<p>అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు <br />మున్సిపల్ కమిషనర్ అంజయ్య</p>
<p>అక్రమ నిర్మాణలను ఉపేక్షించేది లేదని పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/actions-on-government-land-acquisition/article-397</link>
                <guid>https://www.aksharadarbar.com/actions-on-government-land-acquisition/article-397</guid>
                <pubDate>Sun, 05 Apr 2026 09:24:36 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260405-wa0352.jpg"                         length="101901"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..</title>
                                    <description><![CDATA[<p>విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..</p>
<p>అక్షర దర్బార్,నడికూడ: <br />నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.<br />గ్రామస్తుల వివరాల ప్రకారం, వనమాల తన ఇంటి వద్ద పిండి గిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గిర్ని ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు తెలిపారు.<br />బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/woman-dies-due-to-electric-shock/article-395"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img_20260403_203630.jpg" alt=""></a><br /><p>విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..</p>
<p>అక్షర దర్బార్,నడికూడ: <br />నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు.<br />గ్రామస్తుల వివరాల ప్రకారం, వనమాల తన ఇంటి వద్ద పిండి గిర్ని నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గిర్ని ఆన్ చేస్తుండగా విద్యుత్ షాక్‌కు గురైనట్లు తెలిపారు.<br />బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/woman-dies-due-to-electric-shock/article-395</link>
                <guid>https://www.aksharadarbar.com/woman-dies-due-to-electric-shock/article-395</guid>
                <pubDate>Fri, 03 Apr 2026 20:38:16 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img_20260403_203630.jpg"                         length="477415"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>పేకాట శిబిరంపై పోలీసుల దాడి.</title>
                                    <description><![CDATA[<p>పేకాట శిబిరంపై పోలీసుల దాడి....</p>
<p>ఐదుగురు అదుపులోకి… </p>
<p>నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో పేకాట ఆడుతున్నారని తెలిసి పేకాట శిబిరంపై శాయంపేట ఎస్సై పరమేశ్వర్ చాకచక్యంగా అక్కడ ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.<br />అదుపులోకి తీసుకున్న వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్‌కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శాయంపేట పోలీసులు వెల్లడించారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/police-attack-on-poker-camp/article-391"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260401-wa1640.jpg" alt=""></a><br /><p>పేకాట శిబిరంపై పోలీసుల దాడి....</p>
<p>ఐదుగురు అదుపులోకి… </p>
<p>నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో పేకాట ఆడుతున్నారని తెలిసి పేకాట శిబిరంపై శాయంపేట ఎస్సై పరమేశ్వర్ చాకచక్యంగా అక్కడ ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.<br />అదుపులోకి తీసుకున్న వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్‌కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శాయంపేట పోలీసులు వెల్లడించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/police-attack-on-poker-camp/article-391</link>
                <guid>https://www.aksharadarbar.com/police-attack-on-poker-camp/article-391</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 19:36:28 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260401-wa1640.jpg"                         length="150198"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి</title>
                                    <description><![CDATA[<p>ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి</p>
<p>పరకాల ఎమ్మెల్యే రేవూరి</p>
<p>అక్షర దర్బార్,పరకాల: <br />పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను విడుదల చేసి పనులకు వేగం తీసుకువచ్చామని తెలిపారు.త్వరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని పేర్కొన్నారు. అలాగే టీయూఎఫ్ఐడీసీ నిధులతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ప్రభుత్వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/government-hospital-work-should-be-speeded-up/article-390"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img_20260401_190106.jpg" alt=""></a><br /><p>ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి</p>
<p>పరకాల ఎమ్మెల్యే రేవూరి</p>
<p>అక్షర దర్బార్,పరకాల: <br />పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం ఆసుపత్రి పరిసర ప్రాంతాలను అధికారులతో కలిసి సమీక్షించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆసుపత్రి నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో పనులు శిలాఫలకాలకే పరిమితమయ్యాయని, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెండింగ్ బిల్లులను విడుదల చేసి పనులకు వేగం తీసుకువచ్చామని తెలిపారు.త్వరలో ప్రభుత్వ డిగ్రీ కాలేజీ ప్రారంభోత్సవం, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి శంకుస్థాపన జరగనుందని పేర్కొన్నారు. అలాగే టీయూఎఫ్ఐడీసీ నిధులతో పరకాల మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరకాల ఆర్డిఓ డాక్టర్ నారాయణ, మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, ప్రభుత్వ ఆస్పటల్ సూపర్డెంట్ గౌతమ్ చౌహన్, పరకాల పట్టణ మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/government-hospital-work-should-be-speeded-up/article-390</link>
                <guid>https://www.aksharadarbar.com/government-hospital-work-should-be-speeded-up/article-390</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 19:02:42 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img_20260401_190106.jpg"                         length="469634"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు</title>
                                    <description><![CDATA[<p>సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు </p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం ప్రజలకు ఉపయోగపడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నం అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు.<br />ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, సుధమల్ల రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు స్వామి, బండి రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/councilors-in-the-distribution-of-fine-rice/article-389"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260401-wa1082.jpg" alt=""></a><br /><p>సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు </p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం ప్రజలకు ఉపయోగపడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నం అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు.<br />ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, సుధమల్ల రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు స్వామి, బండి రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/councilors-in-the-distribution-of-fine-rice/article-389</link>
                <guid>https://www.aksharadarbar.com/councilors-in-the-distribution-of-fine-rice/article-389</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 16:06:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260401-wa1082.jpg"                         length="184801"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.</title>
                                    <description><![CDATA[<p>శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం</p>
<p><br />కొత్త భవనం, డిజిటల్ సౌకర్యాల కోసం విద్యార్థుల వినతి</p>
<p>సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి </p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. పాత భవనం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం నెలకొంది. రోజుకు సుమారు 300 మందికిపైగా పాఠకులు వినియోగిస్తున్న ఈ గ్రంథాలయానికి సరైన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది.<br />కొత్త భవనం నిర్మించాలని గతంలో పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిశారు. బొచ్చు రాజు స్వేరో ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి గ్రంథాలయాన్ని పాత మున్సిపల్ కార్యాలయానికి తరలించాలని కోరారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయంలో డిజిటల్</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/parakala-library-in-ruins/article-388"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260331-wa1488(1).jpg" alt=""></a><br /><p>శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం</p>
<p><br />కొత్త భవనం, డిజిటల్ సౌకర్యాల కోసం విద్యార్థుల వినతి</p>
<p>సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి </p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని ప్రభుత్వ గ్రంథాలయం శిథిలావస్థకు చేరుకుని విద్యార్థులు, నిరుద్యోగుల్లో ఆందోళన కలిగిస్తోంది. పాత భవనం కావడంతో పైకప్పు పెచ్చులు ఊడిపడుతూ ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయం నెలకొంది. రోజుకు సుమారు 300 మందికిపైగా పాఠకులు వినియోగిస్తున్న ఈ గ్రంథాలయానికి సరైన సౌకర్యాలు లేకపోవడం సమస్యగా మారింది.<br />కొత్త భవనం నిర్మించాలని గతంలో పలుమార్లు వినతిపత్రాలు ఇచ్చినప్పటికీ పరిష్కారం లేకపోవడంతో మంగళవారం విద్యార్థులు, నిరుద్యోగులు పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిని కలిశారు. బొచ్చు రాజు స్వేరో ఆధ్వర్యంలో వినతిపత్రం అందజేసి గ్రంథాలయాన్ని పాత మున్సిపల్ కార్యాలయానికి తరలించాలని కోరారు.దీనిపై ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి మున్సిపల్ చైర్మన్ పావుశెట్టి సునీల్ కుమార్, సంబంధిత అధికారులకు ఫోన్ ద్వారా ఆదేశాలు ఇచ్చారు. పాత మున్సిపల్ కార్యాలయంలో డిజిటల్ లైబ్రరీ, వైఫై సదుపాయాలు కల్పించాలని సూచించారు. ఈ నిర్ణయంపై విద్యార్థులు, నిరుద్యోగులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.పోటీ పరీక్షలకు అనుగుణంగా కొత్త పుస్తకాలు అందుబాటులోకి తేవాలని, శాశ్వతంగా ఆధునిక గ్రంథాలయ భవనం నిర్మించాలని పాఠకులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/parakala-library-in-ruins/article-388</link>
                <guid>https://www.aksharadarbar.com/parakala-library-in-ruins/article-388</guid>
                <pubDate>Wed, 01 Apr 2026 14:01:11 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260331-wa1488%281%29.jpg"                         length="276055"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ</title>
                                    <description><![CDATA[<p>చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ</p>
<p><br />అక్షర దర్బార్,పరకాల : <br />మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు అందించింది. హనుమకొండ జిల్లా ఇనుగాల ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు, ఇనుగాల యువసేన పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు రాకేష్ ఆధ్వర్యంలో పట్టణంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.<br />ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తున్న వారు ఎండ తీవ్రతలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని ఇనుగాల వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి గొడుగులు అందజేయాలని సూచించారు. దాంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు అజయ్, శరత్, జీవన్, సంజయ్, చందు తదితరులు, ఇనుగాల ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/inugala-trust-egg-for-small-traders/article-385"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-03/8122fe35b6e7474985c1e5f93fd4e09c.jpg" alt=""></a><br /><p>చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ</p>
<p><br />అక్షర దర్బార్,పరకాల : <br />మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు అందించింది. హనుమకొండ జిల్లా ఇనుగాల ట్రస్ట్ జిల్లా అధ్యక్షుడు ఆదేశాల మేరకు, ఇనుగాల యువసేన పరకాల పట్టణ అధ్యక్షుడు బొచ్చు రాకేష్ ఆధ్వర్యంలో పట్టణంలో గొడుగుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.<br />ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేస్తున్న వారు ఎండ తీవ్రతలో ఇబ్బందులు పడుతున్నారని గుర్తించిన ట్రస్ట్ సభ్యులు ఈ విషయాన్ని ఇనుగాల వెంకటరామిరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆయన వెంటనే స్పందించి గొడుగులు అందజేయాలని సూచించారు. దాంతో ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యాపారులకు గొడుగులు పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో యువసేన నాయకులు అజయ్, శరత్, జీవన్, సంజయ్, చందు తదితరులు, ఇనుగాల ట్రస్ట్ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/inugala-trust-egg-for-small-traders/article-385</link>
                <guid>https://www.aksharadarbar.com/inugala-trust-egg-for-small-traders/article-385</guid>
                <pubDate>Wed, 25 Mar 2026 20:54:56 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-03/8122fe35b6e7474985c1e5f93fd4e09c.jpg"                         length="293025"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు</title>
                                    <description><![CDATA[<p>డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు </p>
<p>    పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి </p>
<p>కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు.</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />  పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెంట్ డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి  మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు.<br />ఈ సందర్భంగా కౌన్సిలర్ పూర్ణచారి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పట్టణాన్ని పారిశుద్ధంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న కార్మికులను గౌరవించాలనే సదుద్దేశంతో వారికి దుస్తులు అందజేసినట్లు తెలిపారు. తమ సేవలను గుర్తించి గౌరవించిన కౌన్సిలర్‌కు పారిశుద్ధ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి బీజేపీ నాయకులు సంఘ పురుషోత్తం దర్న నారాయణ దాస్, దాసరి వెంకన్న, మెంతుల సురేష్, వేముల అశోక్,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/kali-prasad-birthday-celebrations/article-381"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-02/img-20260222-wa0761.jpg" alt=""></a><br /><p>డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు </p>
<p>  పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి </p>
<p>కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు.</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br /> పరకాల అసెంబ్లీ నియోజకవర్గ కాంటెస్టెంట్ డాక్టర్ పగడాల కాళీ ప్రసాద్ రావు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణంలోని 9వ వార్డు బీజేపీ కౌన్సిలర్ బెజ్జంకి పూర్ణచారి  మున్సిపల్ పారిశుద్ధ కార్మికులకు దుస్తుల పంపిణీ చేశారు.<br />ఈ సందర్భంగా కౌన్సిలర్ పూర్ణచారి మాట్లాడుతూ బీజేపీ బలోపేతానికి కృషి చేస్తున్న డాక్టర్ కాళీ ప్రసాద్ రావు జన్మదినాన్ని సేవా కార్యక్రమాలతో జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. పట్టణాన్ని పారిశుద్ధంగా ఉంచేందుకు నిత్యం శ్రమిస్తున్న కార్మికులను గౌరవించాలనే సదుద్దేశంతో వారికి దుస్తులు అందజేసినట్లు తెలిపారు. తమ సేవలను గుర్తించి గౌరవించిన కౌన్సిలర్‌కు పారిశుద్ధ కార్మికులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిజెపి బీజేపీ నాయకులు సంఘ పురుషోత్తం దర్న నారాయణ దాస్, దాసరి వెంకన్న, మెంతుల సురేష్, వేముల అశోక్, నరేష్ కార్యకర్తలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/kali-prasad-birthday-celebrations/article-381</link>
                <guid>https://www.aksharadarbar.com/kali-prasad-birthday-celebrations/article-381</guid>
                <pubDate>Sun, 22 Feb 2026 11:42:18 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-02/img-20260222-wa0761.jpg"                         length="155227"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ప్రమాణ స్వీకారం </title>
                                    <description><![CDATA[<p>ప్రమాణ స్వీకారం </p>
<p>మొదట ప్రమాణం చేసిన మౌనిక </p>
<p>  ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు</p>
<p><br />అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా గెలుపొందిన కౌన్సిలర్లతో పరకాల ఆర్డీవో డా. నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. పరకాల మున్సిపాలిటీలో 1, 2 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కాగా వారు సమయానికి రాకపోవడం, మూడో వార్డు కౌన్సిలర్‌గా పోరండ్ల మౌనిక (కాంగ్రెస్) తొలిసారిగా ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 4 వ వార్డు ఏకు దివ్య (కాంగ్రెస్), 7వ వార్డు పావుశేటి సునీల్  కూమార్ (కాంగ్రెస్), 8వ వార్డు నల్లెల కుమార్ (కాంగ్రెస్),10 వ వార్డు పసుల లావణ్య, 11వ వార్డు గుడెల్లి సధన్ కుమార్ (కాంగ్రెస్),12 వ వార్డు ఆకుల లావణ్య (బిజెపి),13 వ వార్డు బొచ్చు మాధవి లత (కాంగ్రెస్),14 వ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/oath-taking/article-377"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-02/img_20260216_114904.jpg" alt=""></a><br /><p>ప్రమాణ స్వీకారం </p>
<p>మొదట ప్రమాణం చేసిన మౌనిక </p>
<p> ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు</p>
<p><br />అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార కార్యక్రమం మున్సిపల్ కమిషనర్ అంజయ్య ఆధ్వర్యంలో నిర్వహించగా గెలుపొందిన కౌన్సిలర్లతో పరకాల ఆర్డీవో డా. నారాయణ ప్రమాణ స్వీకారం చేయించారు. పరకాల మున్సిపాలిటీలో 1, 2 వార్డులకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు ఎన్నిక కాగా వారు సమయానికి రాకపోవడం, మూడో వార్డు కౌన్సిలర్‌గా పోరండ్ల మౌనిక (కాంగ్రెస్) తొలిసారిగా ముందుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత 4 వ వార్డు ఏకు దివ్య (కాంగ్రెస్), 7వ వార్డు పావుశేటి సునీల్  కూమార్ (కాంగ్రెస్), 8వ వార్డు నల్లెల కుమార్ (కాంగ్రెస్),10 వ వార్డు పసుల లావణ్య, 11వ వార్డు గుడెల్లి సధన్ కుమార్ (కాంగ్రెస్),12 వ వార్డు ఆకుల లావణ్య (బిజెపి),13 వ వార్డు బొచ్చు మాధవి లత (కాంగ్రెస్),14 వ వార్డు పడిదల దీప్తి (బి ఆర్ ఎస్),15 వ వార్డు కుక్కల విజయ్ కుమార్ (బిజెపి),16 వ వార్డు బండి శ్రీధర్ (కాంగ్రెస్), 17వ వార్డు- బొచ్చు సుభద్ర (కాంగ్రెస్), 18వ వార్డు రేగూరి కరుణ (బి ఆర్ ఎస్),19 వ వార్డు శ్రీనివాస్ కొయ్యడ (కాంగ్రెస్), 20 వ వార్డు పాలకుర్తి శ్రీనివాస్ (కాంగ్రెస్),<br />21వ వార్డు సూదమల్ల రమేష్ (కాంగ్రెస్),<br />22 వ వార్డు అల్లే దశరథం (కాంగ్రెస్),1 వ వార్డు దుబాసి వెంకటస్వామి (బి ఆర్ ఎస్), 2వ వార్డు  బొచ్చు శ్యామల (బి ఆర్ ఎస్), 6వ వార్డు తుమ్మల రాణి (బి ఆర్ ఎస్), 9 వ వార్డు బెజ్జెంకి పూర్ణాచారి (బిజెపి) ప్రమాణ స్వీకారం చేశారు.<br />5వ వార్డు గొడుగు రజిత (బి ఆర్ ఎస్) ఒకరు ప్రమాణ స్వీకారం చేయలేదు.ఈ కార్యక్రమానికి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరై కౌన్సిలర్లను అభినందించారు. మున్సిపాలిటీ అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని సూచించారు.</p>
<p> </p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/oath-taking/article-377</link>
                <guid>https://www.aksharadarbar.com/oath-taking/article-377</guid>
                <pubDate>Mon, 16 Feb 2026 11:51:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-02/img_20260216_114904.jpg"                         length="339956"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        