<?xml version="1.0" encoding="utf-8"?>        <rss version="2.0"
            xmlns:content="http://purl.org/rss/1.0/modules/content/"
            xmlns:dc="http://purl.org/dc/elements/1.1/"
            xmlns:atom="http://www.w3.org/2005/Atom">
            <channel>
                <atom:link href="https://www.aksharadarbar.com/av/author-9" rel="self" type="application/rss+xml" />
                <generator>అక్షర దర్బార్ RSS Feed Generator</generator>
                <title>AV - అక్షర దర్బార్</title>
                <link>https://www.aksharadarbar.com/author/9/rss</link>
                <description>AV RSS Feed</description>
                
                            <item>
                <title>పరకాలలో ఒక్కసారిగా మంటలు</title>
                                    <description><![CDATA[<p>పరకాలలో ఒక్కసారిగా మంటలు</p>
<p>సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కోసిన వరి గడ్డి, మొక్కజొన్న పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.</p>
<p>అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, బట్ట పైపులు దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని మామిడి తోటతో పాటు ఇండియన్ గ్యాస్ గోదాం వరకు వ్యాపించే ప్రమాదం నెలకొనగా సీఐ క్రాంతికుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ నష్టం తప్పించారు.దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260521-wa1927.jpg" alt=""></a><br /><p>పరకాలలో ఒక్కసారిగా మంటలు</p>
<p>సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగి స్థానికుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గుర్తుతెలియని వ్యక్తులు కోసిన వరి గడ్డి, మొక్కజొన్న పంట అవశేషాలకు నిప్పంటించడంతో మంటలు వేగంగా వ్యాపించాయి. సమాచారం అందుకున్న సీఐ క్రాంతికుమార్ వెంటనే తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని అగ్నిమాపక శాఖకు సమాచారం ఇచ్చారు.</p>
<p>అగ్నిమాపక సిబ్బందితో కలిసి మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమించారు. సుమారు 15 ఎకరాల విస్తీర్ణంలో మంటలు వ్యాపించడంతో వ్యవసాయ బావుల వద్ద ఉన్న కరెంటు మోటార్లు, పైపులు, బట్ట పైపులు దగ్ధమయ్యాయి. మంటలు సమీపంలోని మామిడి తోటతో పాటు ఇండియన్ గ్యాస్ గోదాం వరకు వ్యాపించే ప్రమాదం నెలకొనగా సీఐ క్రాంతికుమార్ సమయస్ఫూర్తితో వ్యవహరించి భారీ నష్టం తప్పించారు.దీంతో పట్టణ ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఘటన అనంతరం ఆ ప్రాంతమంతా దట్టమైన పొగతో కమ్ముకుపోయింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తీవ్ర ఎండల కారణంగా గడ్డి పూర్తిగా ఎండిపోయి ఉంటుందని, రైతులు పంట అవశేషాలను కాల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450</link>
                <guid>https://www.aksharadarbar.com/all-of-a-sudden-there-was-a-fire/article-450</guid>
                <pubDate>Thu, 21 May 2026 21:11:30 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260521-wa1927.jpg"                         length="405409"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను</title>
                                    <description><![CDATA[<p>అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను</p>
<p>2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం</p>
<p>తల్లడిల్లుతున్న రైతు కుటుంబం</p>
<p>అక్షర దర్బార్,నడికూడ:<br />నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.<br />ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/charred-corn/article-449"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260513-wa0884.jpg" alt=""></a><br /><p>అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను</p>
<p>2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం</p>
<p>తల్లడిల్లుతున్న రైతు కుటుంబం</p>
<p>అక్షర దర్బార్,నడికూడ:<br />నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.<br />ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/charred-corn/article-449</link>
                <guid>https://www.aksharadarbar.com/charred-corn/article-449</guid>
                <pubDate>Wed, 13 May 2026 11:23:55 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260513-wa0884.jpg"                         length="544147"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం</title>
                                    <description><![CDATA[<p>వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. బుధవారం సాయంత్రం నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చేపట్టారు.<br />ఈ క్రమంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద నరహరి చెప్పులు, మొబైల్ ఫోన్ కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో వెతికిన కుటుంబ సభ్యులకు మృతదేహం లభ్యమైంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశముందని తెలిపారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/farmers-dead-body-found-in-farm-well/article-447"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img_20260507_134821.jpg" alt=""></a><br /><p>వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన గ్రామంలో విషాదం నింపింది. బుధవారం సాయంత్రం నుంచి ఆయన కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు, బంధువులు గాలింపు చేపట్టారు.<br />ఈ క్రమంలో గ్రామ శివారులోని వ్యవసాయ బావి వద్ద నరహరి చెప్పులు, మొబైల్ ఫోన్ కనిపించాయి. దీంతో అనుమానం వచ్చి బావిలో వెతికిన కుటుంబ సభ్యులకు మృతదేహం లభ్యమైంది.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని, పూర్తి వివరాలు దర్యాప్తులో వెల్లడయ్యే అవకాశముందని తెలిపారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/farmers-dead-body-found-in-farm-well/article-447</link>
                <guid>https://www.aksharadarbar.com/farmers-dead-body-found-in-farm-well/article-447</guid>
                <pubDate>Thu, 07 May 2026 13:49:14 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img_20260507_134821.jpg"                         length="240399"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>వడదెబ్బతో వ్యక్తి మృతి..</title>
                                    <description><![CDATA[<p>వడదెబ్బతో వ్యక్తి మృతి</p>
<p>శాయంపేట, అక్షర దర్బార్: <br />భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు (70) వడదెబ్బకు మంగళవారం మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సదాశివుడు మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు వారు భావిస్తున్నారు.సదాశివుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మండలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/man-dies-of-sunburn/article-442"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260505-wa2498(1).jpg" alt=""></a><br /><p>వడదెబ్బతో వ్యక్తి మృతి</p>
<p>శాయంపేట, అక్షర దర్బార్: <br />భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు (70) వడదెబ్బకు మంగళవారం మృతి చెందాడు.కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. సదాశివుడు మధ్యాహ్నం భోజనం చేసి ఇంట్లో విశ్రాంతి తీసుకుంటుండగా కొద్దిసేపటి తర్వాత అపస్మారక స్థితిలో కనిపించాడు. ఎంత పిలిచినా స్పందించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ఎండ తీవ్రతను తట్టుకోలేక నోరు ఆరిపోవడంతో వడదెబ్బ కారణంగానే మృతి చెందినట్లు వారు భావిస్తున్నారు.సదాశివుడు మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మండలంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని స్థానికులు సూచిస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/man-dies-of-sunburn/article-442</link>
                <guid>https://www.aksharadarbar.com/man-dies-of-sunburn/article-442</guid>
                <pubDate>Wed, 06 May 2026 10:15:51 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260505-wa2498%281%29.jpg"                         length="109516"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు</title>
                                    <description><![CDATA[<p>గాలి బీభత్సం..</p>
<p>  షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు</p>
<p>హుస్సేన్‌పల్లి శివారులో రైతుల్లో ఆందోళన.. </p>
<p>అదుపులోకి రాని అగ్నిజ్వాలలు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి గ్రామ శివారులో హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఆదివారం గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తాకి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో మొక్కజొన్న చేనుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు గాలికి వేగంగా వ్యాపించి పంటచేలను ఆవరించాయి.ఈ ప్రాంతంలో కొంతమంది రైతుల మొక్కజొన్న పంట ఇంకా కోతకు రాకపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు, గ్రామస్థులు కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ గాలివేగం కారణంగా మంటలు అదుపులోకి రావడం లేదని తెలిపారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/fire-in-corn-stalks-with-short-circuit/article-425"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260503-wa1728.jpg" alt=""></a><br /><p>గాలి బీభత్సం..</p>
<p> షార్ట్‌సర్క్యూట్‌తో మొక్కజొన్న చేనులలో మంటలు</p>
<p>హుస్సేన్‌పల్లి శివారులో రైతుల్లో ఆందోళన.. </p>
<p>అదుపులోకి రాని అగ్నిజ్వాలలు</p>
<p>అక్షరదర్బార్, శాయంపేట:<br />శాయంపేట మండలంలోని హుస్సేన్‌పల్లి గ్రామ శివారులో హనుమాన్ టెంపుల్ ప్రాంతంలో ఆదివారం గాలి బీభత్సానికి విద్యుత్ తీగలు తాకి షార్ట్‌సర్క్యూట్ ఏర్పడటంతో మొక్కజొన్న చేనుల్లో మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా ఎగిసిపడిన మంటలు గాలికి వేగంగా వ్యాపించి పంటచేలను ఆవరించాయి.ఈ ప్రాంతంలో కొంతమంది రైతుల మొక్కజొన్న పంట ఇంకా కోతకు రాకపోవడంతో రైతులు భయాందోళనకు గురయ్యారు. స్థానిక రైతులు, గ్రామస్థులు కలిసి మంటలను ఆర్పేందుకు ప్రయత్నించినప్పటికీ గాలివేగం కారణంగా మంటలు అదుపులోకి రావడం లేదని తెలిపారు.ఆరుగాలం శ్రమించి పండించిన పంట అగ్నికి ఆహుతి అయితే తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సంబంధిత అధికారులు, అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తేవాలని గ్రామస్థులు కోరుతున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/fire-in-corn-stalks-with-short-circuit/article-425</link>
                <guid>https://www.aksharadarbar.com/fire-in-corn-stalks-with-short-circuit/article-425</guid>
                <pubDate>Sun, 03 May 2026 19:39:26 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260503-wa1728.jpg"                         length="63496"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం</p>
<p>విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్ సనత్.. </p>
<p>ముఖ్య అతిథిగా ఎస్సై పవన్</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గ్రామ ప్రజలు, బాటసారుల సౌకర్యార్థం శాతరాసి సుధాకర్ రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పరకాల ఎస్సై పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలంలో పాఠశాలలు లేక విద్యార్థులు ఈతలకు పోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని , మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచేందుకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి తాను కూడా మైదానంలో పాల్గొంటానని పేర్కొన్నారు.<br />అలియాబాద్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామ ప్రజల</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/inauguration-of-chalivendra-in-aliabad/article-422"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-05/img-20260503-wa1135.jpg" alt=""></a><br /><p>అలియాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం</p>
<p>విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసిన సర్పంచ్ సనత్.. </p>
<p>ముఖ్య అతిథిగా ఎస్సై పవన్</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల మండలం అలియాబాద్ గ్రామంలో గ్రామ ప్రజలు, బాటసారుల సౌకర్యార్థం శాతరాసి సుధాకర్ రావు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గ్రామ సర్పంచ్ శాతరాశి సనత్ కుమార్ పటేల్ ఆధ్వర్యంలో పరకాల ఎస్సై పవన్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామ విద్యార్థులకు స్పోర్ట్స్ కిట్‌ను అందజేశారు. సర్పంచ్ సనత్ కుమార్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. వేసవి కాలంలో పాఠశాలలు లేక విద్యార్థులు ఈతలకు పోవడంతో ప్రమాదాల బారిన పడుతున్నారని , మొబైల్ ఫోన్లకు అలవాటు పడకుండా క్రీడలపై ఆసక్తి పెంచేందుకు స్పోర్ట్స్ కిట్ పంపిణీ చేసినట్లు చెప్పారు. ప్రతిరోజూ విద్యార్థులతో కలిసి తాను కూడా మైదానంలో పాల్గొంటానని పేర్కొన్నారు.<br />అలియాబాద్‌ను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని, గ్రామ ప్రజల సహకారంతో అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తామని సర్పంచ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, మాజీ ఉప సర్పంచ్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/inauguration-of-chalivendra-in-aliabad/article-422</link>
                <guid>https://www.aksharadarbar.com/inauguration-of-chalivendra-in-aliabad/article-422</guid>
                <pubDate>Sun, 03 May 2026 15:27:39 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-05/img-20260503-wa1135.jpg"                         length="323068"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తప్పిన పెను అగ్నిప్రమాదం</title>
                                    <description><![CDATA[<p>తప్పిన పెను అగ్నిప్రమాదం</p>
<p>కాలిన కరెంటు వైర్లు, మోటార్ పైపులు</p>
<p>చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రమేష్ నాయక్</p>
<p>అక్షర దర్బార్,పరకాల: <br />పరకాల పట్టణంలోని హుజురాబాద్‌ రోడ్డులో పెట్రోల్‌బంక్‌ ఎదురుగా ఉన్న పంట భూముల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించగా, స్థానిక ఎస్సై రమేష్ నాయక్ చాకచక్యంగా స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు.స్థానికుల వివరాల ప్రకారం.. భూమిలో పంట అవశేషాలను ఎవరో తగులబెట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పొలాలకు అంటుకున్నాయి. దీంతో బావుల వద్ద ఉన్న కరెంటు వైర్లు, మోటార్ పైపులు దగ్ధమయ్యాయి. మంటలు ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కట్టే కోత యంత్రం (శామిల్ మిల్)వద్దకు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.<br />సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎదురుగా ఉన్న బోర్ మోటార్ నుంచి పైపుల ద్వారా నీరు చల్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేసి బకెట్లు, బిందెలతో</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>తప్పిన పెను అగ్నిప్రమాదం</p>
<p>కాలిన కరెంటు వైర్లు, మోటార్ పైపులు</p>
<p>చాకచక్యంగా వ్యవహరించిన ఎస్సై రమేష్ నాయక్</p>
<p>అక్షర దర్బార్,పరకాల: <br />పరకాల పట్టణంలోని హుజురాబాద్‌ రోడ్డులో పెట్రోల్‌బంక్‌ ఎదురుగా ఉన్న పంట భూముల్లో శుక్రవారం అగ్నిప్రమాదం సంభవించగా, స్థానిక ఎస్సై రమేష్ నాయక్ చాకచక్యంగా స్పందించి పెను ప్రమాదాన్ని తప్పించారు.స్థానికుల వివరాల ప్రకారం.. భూమిలో పంట అవశేషాలను ఎవరో తగులబెట్టడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించి సమీపంలోని పొలాలకు అంటుకున్నాయి. దీంతో బావుల వద్ద ఉన్న కరెంటు వైర్లు, మోటార్ పైపులు దగ్ధమయ్యాయి. మంటలు ప్రధాన రహదారి సమీపంలో ఉన్న కట్టే కోత యంత్రం (శామిల్ మిల్)వద్దకు చేరడంతో స్థానికులు ఆందోళన చెందారు.<br />సమాచారం అందుకున్న ఎస్సై రమేష్ నాయక్ వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ఎదురుగా ఉన్న బోర్ మోటార్ నుంచి పైపుల ద్వారా నీరు చల్లి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. స్థానికులను అప్రమత్తం చేసి బకెట్లు, బిందెలతో నీరు పోయించడంతో మంటలు అదుపులోకి వచ్చాయి. దీంతో భారీ నష్టం తప్పినట్లు సామిల్ మిల్క్ యజమాని తెలిపారు.ఎస్సై రమేష్ నాయక్ చూపిన చొరవను స్థానికులు అభినందించారు.</p>
<p>పంట అవశేషాలు తగులబెట్టొద్దు<br />ఎస్సై రమేష్ నాయక్ </p>
<p>పంటలు కోసిన తర్వాత మిగిలిన అవశేషాలను పొలాల్లో తగులబెట్టవద్దని ఎస్సై రమేష్ నాయక్ రైతులకు సూచించారు. ఇలా చేయడం వల్ల చుట్టుపక్కల పొలాలకు, ఆస్తులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందన్నారు. అత్యవసరమైతే రైతులు దగ్గరుండి జాగ్రత్తలతో ఒకేచోట పేరబెట్టి నిర్వహించాలని తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించి ప్రమాదాలకు కారణమైతే చర్యలు తప్పవని హెచ్చరించారు</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/a-big-fire-that-was-missed/article-420</link>
                <guid>https://www.aksharadarbar.com/a-big-fire-that-was-missed/article-420</guid>
                <pubDate>Fri, 01 May 2026 14:11:20 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...</title>
                                    <description><![CDATA[<p>ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...</p>
<p>స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి</p>
<p>రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ:<br />వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్‌లోని అసోసియేషన్ భవనంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం స్వచ్చందంగా మూసివేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి డీలర్లను కోరారు.ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.<br />సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్ రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బి.యన్. రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, కల్చరల్ సెక్రటరీలు దేసు ప్రవీణ్, ముక్కెర</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/bandh-call-for-fertilizer-shops/article-419"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img_20260426_180206.jpg" alt=""></a><br /><p>ఫర్టిలైజర్ షాపులకు బంద్ పిలుపు...</p>
<p>స్వచ్చందంగా మూసివేతకు డీలర్లకు విజ్ఞప్తి</p>
<p>రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి</p>
<p>అక్షరదర్బార్, హనుమకొండ:<br />వరంగల్ జిల్లా ఫర్టిలైజర్, పెస్టిసైడ్స్ అండ్ సీడ్స్ డీలర్స్ అండ్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శివనగర్‌లోని అసోసియేషన్ భవనంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా అఖిల భారత మరియు తెలంగాణ రాష్ట్ర అసోసియేషన్లు ఇచ్చిన బంద్ పిలుపుకు మద్దతుగా వరంగల్, హనుమకొండ జిల్లాల్లోని ఫర్టిలైజర్ దుకాణాలను సోమవారం స్వచ్చందంగా మూసివేయాలని రాష్ట్ర ఉపాధ్యక్షుడు పొలం సత్యనారాయణ రెడ్డి డీలర్లను కోరారు.ఎరువుల సరఫరాలో ఎదురవుతున్న సమస్యలను ప్రభుత్వం తక్షణం పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బైక్ ర్యాలీ నిర్వహించి అనంతరం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు తెలిపారు.<br />సమావేశంలో రాష్ట్ర కార్యదర్శులు పల్లె రాజేందర్ రెడ్డి, గాయపు రాంచంద్రారెడ్డి, జిల్లా కోశాధికారి బి.యన్. రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు శ్రీనివాస్ లాహోటి, అచ్చ పరమేశ్వర్, కల్చరల్ సెక్రటరీలు దేసు ప్రవీణ్, ముక్కెర యతీష్, జాయింట్ సెక్రటరీ గోమాత సంపత్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/bandh-call-for-fertilizer-shops/article-419</link>
                <guid>https://www.aksharadarbar.com/bandh-call-for-fertilizer-shops/article-419</guid>
                <pubDate>Sun, 26 Apr 2026 18:05:21 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img_20260426_180206.jpg"                         length="1221761"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఆర్టీసీ డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి</title>
                                    <description><![CDATA[<p>డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి</p>
<p>ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు</p>
<p>  కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్</p>
<p>అక్షరదర్బార్, పరకాల : <br />ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/nagurs-are-shocked-by-the-death-of-the-rtc-driver/article-418"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img_20260424_131206.jpg" alt=""></a><br /><p>డ్రైవర్ మృతి పట్ల నాగుర్ల దిగ్భ్రాంతి</p>
<p>ప్రభుత్వ విధానాలే కారణమని విమర్శలు</p>
<p> కుటుంబానికి రూ.1 కోటి, ఉద్యోగం డిమాండ్</p>
<p>అక్షరదర్బార్, పరకాల : <br />ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల తెలంగాణ రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ మాజీ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, శంకర్ గౌడ్ మృతి ఆత్మహత్య కాదని, ప్రభుత్వ మొండి వైఖరి వల్ల జరిగిన ఘటనగా పేర్కొన్నారు. కార్మికుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి విషాదాలు చోటుచేసుకుంటున్నాయని విమర్శించారు.మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, వారి కుటుంబానికి ఈ కష్ట సమయంలో మనోధైర్యం కలగాలని ఆకాంక్షించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కార్మిక సంఘాలను చర్చలకు పిలిచి సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.కార్మికుల పోరాటానికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. మృతుడి కుటుంబానికి రూ.1 కోటి ఆర్థిక సాయం, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/nagurs-are-shocked-by-the-death-of-the-rtc-driver/article-418</link>
                <guid>https://www.aksharadarbar.com/nagurs-are-shocked-by-the-death-of-the-rtc-driver/article-418</guid>
                <pubDate>Fri, 24 Apr 2026 13:13:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img_20260424_131206.jpg"                         length="1088828"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం</title>
                                    <description><![CDATA[<p>మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం</p>
<p>రైతులు దళాలను నమ్మొద్దు..</p>
<p>  ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి</p>
<p>ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />నడికూడ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, మార్కాఫెడ్ సౌజన్యంతో మాదారం ఆధ్వర్యంలో, నార్లాపూర్‌లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం, మార్కఫెడ్ ఆధ్వర్యంలో హకా ఎఫ్ ఎస్ సి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించి లాభం పొందాలని సూచించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా రూ. 2400 ఇవ్వనున్నట్లు, వారి ధాన్యానికి రూ.2389, 2369లు మద్దతు ధర వెల్లడించారు.కార్యక్రమంలో నడికూడ తహసిల్దార్ రాణి, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ జ్యోతి,</p>...]]></description>
                
                                    <content:encoded><![CDATA[<br /><p>మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం</p>
<p>రైతులు దళాలను నమ్మొద్దు..</p>
<p> ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి</p>
<p>ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />నడికూడ మండల కేంద్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో, మార్కాఫెడ్ సౌజన్యంతో మాదారం ఆధ్వర్యంలో, నార్లాపూర్‌లో ఐకెపి ఆధ్వర్యంలో వరి ధాన్యం, మార్కఫెడ్ ఆధ్వర్యంలో హకా ఎఫ్ ఎస్ సి ఆధ్వర్యంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరకాల ఏఎంసీ చైర్మన్ చందుపట్ల రాజిరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. రైతులు దళాలను నమ్మి మోసపోవద్దని, ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లోనే తమ పంటను విక్రయించి లాభం పొందాలని సూచించారు. మొక్కజొన్నకు కనీస మద్దతు ధరగా రూ. 2400 ఇవ్వనున్నట్లు, వారి ధాన్యానికి రూ.2389, 2369లు మద్దతు ధర వెల్లడించారు.కార్యక్రమంలో నడికూడ తహసిల్దార్ రాణి, సొసైటీ స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, పిఎసిఎస్ సీఈవో రాజేందర్, ఏపిఎం నాగేశ్వరరావు, నార్లపూర్ గ్రామ సర్పంచ్ రవీందర్ యాదవ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు బుర్ర దేవేందర్ గౌడ్, నాయకులు పర్నం మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/opening-of-maize-and-rice-grain-purchase-centers/article-415</link>
                <guid>https://www.aksharadarbar.com/opening-of-maize-and-rice-grain-purchase-centers/article-415</guid>
                <pubDate>Thu, 23 Apr 2026 11:44:40 +0530</pubDate>
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>తప్పిన పెను ప్రమాదం...</title>
                                    <description><![CDATA[<p>తప్పిన పెను ప్రమాదం...</p>
<p>లారీ తాకి తెగిన సర్వీస్ వైరు...</p>
<p>డ్రైవర్‌కు స్వల్ప గాయాలు</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం తృటిలో తప్పింది. మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీ గల్లీలోకి ప్రవేశించే సమయంలో కిందకు వేలాడుతున్న కరెంట్ సర్వీస్ వైరు తగిలి తెగిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన సమయంలో కాలనీలో ఎవరైనా బయట ఉంటే కరెంట్ షాక్‌కు గురై పెను ప్రమాదం జరిగేదని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/big-risk-missed/article-410"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img-20260419-wa1923.jpg" alt=""></a><br /><p>తప్పిన పెను ప్రమాదం...</p>
<p>లారీ తాకి తెగిన సర్వీస్ వైరు...</p>
<p>డ్రైవర్‌కు స్వల్ప గాయాలు</p>
<p>అక్షరదర్బార్, పరకాల:<br />పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం తృటిలో తప్పింది. మట్టి లోడుతో వస్తున్న టిప్పర్ లారీ గల్లీలోకి ప్రవేశించే సమయంలో కిందకు వేలాడుతున్న కరెంట్ సర్వీస్ వైరు తగిలి తెగిపోయింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అయినట్లు స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి సుమారు 9 గంటల సమయంలో జరిగిన ఈ ఘటన సమయంలో కాలనీలో ఎవరైనా బయట ఉంటే కరెంట్ షాక్‌కు గురై పెను ప్రమాదం జరిగేదని నివాసితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా వెంటనే చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.</p>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/big-risk-missed/article-410</link>
                <guid>https://www.aksharadarbar.com/big-risk-missed/article-410</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 22:03:29 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img-20260419-wa1923.jpg"                         length="293215"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>
            <item>
                <title>ఈత సరదా ప్రాణం తీసింది..</title>
                                    <description><![CDATA[<div>ఈత సరదా ప్రాణం తీసింది..</div>
<div>  </div>
<div>చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు</div>
<div>  </div>
<div>  హెచ్చరికలు లెక్కచేయని యువకులు</div>
<div>  </div>
<div>అక్షరదర్బార్, శాయంపేట:</div>
<div>శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.</div>
<div>స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మధ్యబోయిన వెంకన్న (35) పత్తిపాక గ్రామంలో జరిగిన మధ్యబోయిన  మొగిలి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం బంధువులతో కలిసి చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాలువలో ఈతకు దిగగా అదుపుతప్పి గల్లంతైనట్లు తెలిసింది.</div>
<div>ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పరిసరాల్లో ఈతకు వెళ్లవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</div>]]></description>
                
                                    <content:encoded><![CDATA[<a href="https://www.aksharadarbar.com/the-fun-of-swimming-took-its-life/article-408"><img src="https://www.aksharadarbar.com/media/400/2026-04/img_20260419_143038.jpg" alt=""></a><br /><div>ఈత సరదా ప్రాణం తీసింది..</div>
<div> </div>
<div>చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు</div>
<div> </div>
<div> హెచ్చరికలు లెక్కచేయని యువకులు</div>
<div> </div>
<div>అక్షరదర్బార్, శాయంపేట:</div>
<div>శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. కాలువలో ఈతకు వెళ్లిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు గల్లంతయ్యాడు.</div>
<div>స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, గీసుకొండ మండలం మనుగొండకు చెందిన మధ్యబోయిన వెంకన్న (35) పత్తిపాక గ్రామంలో జరిగిన మధ్యబోయిన  మొగిలి దశదిన కర్మ కార్యక్రమానికి హాజరయ్యాడు. అనంతరం బంధువులతో కలిసి చలివాగు ప్రాజెక్టు వద్దకు వెళ్లి కాలువలో ఈతకు దిగగా అదుపుతప్పి గల్లంతైనట్లు తెలిసింది.</div>
<div>ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, స్థానికులతో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా, ప్రాజెక్టు పరిసరాల్లో ఈతకు వెళ్లవద్దని పోలీసులు పలుమార్లు హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేసినప్పటికీ, వాటిని పట్టించుకోకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.</div>]]></content:encoded>
                
                

                <link>https://www.aksharadarbar.com/the-fun-of-swimming-took-its-life/article-408</link>
                <guid>https://www.aksharadarbar.com/the-fun-of-swimming-took-its-life/article-408</guid>
                <pubDate>Sun, 19 Apr 2026 14:34:40 +0530</pubDate>
                                    <enclosure
                        url="https://www.aksharadarbar.com/media/2026-04/img_20260419_143038.jpg"                         length="133056"                         type="image/jpeg"  />
                
                                    <dc:creator><![CDATA[AV]]></dc:creator>
                            </item>

            </channel>
        </rss>
        