బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...
By AV
On
బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు ...
బిఆర్ఎస్ ను భారీ మెజార్టీతో గెలిపించాలి..
అక్షర దర్బార్, పరకాల :
బిఆర్ఎస్ గ్రామ సన్నాహక సమావేశాలు పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి ఆదేశానుసారంమండల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం పరకాల మండలంలోని లక్ష్మీపురం, వెంకటాపురం, హైబోత్ పల్లి గ్రామాలలో బిఆర్ఎస్ సమన్వయ కమిటీ నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో రాబోయే స్థానిక ఎన్నికలలో బిఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజలలో బిఆర్ఎస్ కున్న అభిమానాన్ని ప్రతి ఒక్కరు గుర్తించి మనలో మనకు పోటీ లేకుండా ఏకగ్రీవంగా ఎన్నుకొని అతడికి ప్రతి ఒక్కరం సహకరించాలని పేర్కొన్నారు. అదేవిధంగా లక్ష్మీపురంలో యువ నాయకుడు పల్లె బోయిన రాజును గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టాలని తీర్మానించారు. యువ నాయకుడిని సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించడంతో మండల యూత్ అధ్యక్షుడు సనత్ కుమార్ పటేల్ అభినందించారు. ఈ కార్యక్రమంలో పరకాల పిఎసిఎస్ చైర్మన్ నాగయ్య, సమన్వయ కమిటీ సభ్యులు ఆముదలపెల్లి పెళ్లి అశోక్ , గురిజపల్లి ప్రకాష్ రావు, గంట సమ్మిరెడ్డి ,కోరే రమేష్, రెడ్డి, మండల యూత్ అధ్యక్షులు శాతరాశి సనత్ పటేల్ ,మండల యూత్ ప్రధానకార్యదర్శి పల్లెబోయిన మహేష్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం
Published On
By AV
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
“మా నానమ్మను గెలిపించండి”
Published On
By AV
“మా నానమ్మను గెలిపించండి” చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
మేడారం.. ట్రాఫిక్ నరకం
Published On
By RV
టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
Read More... మహారాష్ట్రలో పెను విషాదం
Published On
By RV
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
Read More...