క్రైమ్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... బావిలో ముగ్గురు మృతి
Published On
By RV
పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి మరొకరికి తీవ్ర గాయాలు కొరికిశాల గ్రామంలో విషాదం పోలీస్ ఎస్సైల బదిలీ
Published On
By RV
9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు పేలిన మందుపాతర
Published On
By RV
ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన బిగ్ బ్రేకింగ్.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్
Published On
By DS
మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో తనిఖీలు గత సంవత్సరం అవినీతి ఆరోపణలపై డీటీవో సస్పెన్షన్ సుమారు రూ. 3 కోట్లపైనే అక్రమాస్తులు.. అక్షరదర్బార్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలంరేపాయి. గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోపణలపై అరెస్టై సస్పెన్షన్కు గురైన గౌస్... నిందితుడి నుంచి డబ్బు డిమాండ్
Published On
By RV
విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్ ఉత్తర్వులు జారీ చేసిన సీపీ గుండెపోటుతో ఎంపీడీవో మృతి
Published On
By RV
చికిత్స కోసం హైదరాబాద్ బయలుదేరగా మార్గమధ్యంలో గుండెపోటు వచ్చేనెల మే లో రిటైర్డ్ కానున్న ఎంపీడీవో గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి స్వస్థలం భద్రాచలం.... కుప్పకూలిన ఆరు అంతస్థుల భవనం.. పలువురి మృతి..
Published On
By DS
శిథిలాల కింద మరో ఆరుగురు.. రెస్క్యూ , పోలీసు బృందాల సహాయక చర్యలు అక్షరదర్బార్, భద్రాచలం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది.... ఫ్లాష్.. ఫ్లాష్.. ఎస్సారెస్సీ కెనాల్లో పడిన కారు
Published On
By DS
బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు అక్షరదర్బార్, వరంగల్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తోపాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ... చేపల కోసం వెళ్లి ఇద్దరి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, మహబూబాబాద్: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం పెద్ద తండాకు చెందిన రాములు (50), శేఖర్ (30) శనివారం ఉదయం చేపల కోసం మేచరాజుపల్లి శివారులోని కుంటలోకి దిగారు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.... 21 మంది ఐపీఎస్ ల బదిలీ
Published On
By RV
సీపీలు, ఎస్పీలకు స్థానచలనం వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్ రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హన్మకొండ జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రేన్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరూ కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వరరావు, వికాస్గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించి...