వరంగల్
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన
Published On
By SL
అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్ ఖాతాను నిలిపివేశారని, దాన్ని పునరుద్ధరించాలని కోరుతూ దాఖలైన ఓ పిటిషన్పై విచారణ సందర్భంగా ధర్మాసనం చేసిన వ్యాఖ్యలు జాతీయ స్థాయిలో చర్చనీయాంశమయ్యాయి. బిగ్ బ్రేకింగ్.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్
Published On
By DS
మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో తనిఖీలు గత సంవత్సరం అవినీతి ఆరోపణలపై డీటీవో సస్పెన్షన్ సుమారు రూ. 3 కోట్లపైనే అక్రమాస్తులు.. అక్షరదర్బార్, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లాలో ఏసీబీ దాడులు కలకలంరేపాయి. గతంలో మహబూబాబాద్ జిల్లా రవాణాశాఖ అధికారిగా పని చేస్తూ అవినీతి ఆరోపణలపై అరెస్టై సస్పెన్షన్కు గురైన గౌస్... జిల్లా జడ్జీల బదిలీలు..
Published On
By DS
హన్మకొండ, భూపాలపల్లి జడ్జిలు సీహెచ్ రమేష్బాబు, నారాయణబాబుకు స్థానచలనం ఉత్తర్వులు జారీచేసిన హైకోర్టు అక్షరదర్బార్, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ పేరిట మంగళవారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. హన్మకొండ జిల్లా ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్, సెషన్స్ జడ్జిగా ఉన్న సీహెచ్... గొడ్డలితో నరికి చంపారు .. మానుకోట జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, మహబూబాబాద్: మహబూబాబాద్ జిల్లాలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని భజన తండా శివారులో టీ పార్థసారథి (42) అనే వ్యక్తిని గొడ్డలితో నరికి చంపారు గుర్తు తెలియని వ్యక్తులు. దంతాలపల్లి మండల కేంద్రంలోని మహాత్మ జ్యోతిబా పూలే పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్ పనిచేస్తున్న పార్థసారథి స్వస్థలం భద్రాచలం.... ఫ్లాష్.. ఫ్లాష్.. ఎస్సారెస్సీ కెనాల్లో పడిన కారు
Published On
By DS
బాలుడి మృతి, తండ్రి కూతురు గల్లంతు కాలువ నుంచి భార్యను కాపాడిన స్థానికులు వరంగల్ జిల్లా తీగరాజుపల్లి వద్ద ఘోర ప్రమాదం గల్లంతైన తండ్రి, కూతురు కోసం గాలింపు అక్షరదర్బార్, వరంగల్: మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లి గ్రామంలో తీవ్ర విషాదం అలుముకుంది. గ్రామానికి చెందిన సోమారపు ప్రవీణ్ (30)తోపాటు ఆయన కూతురు ఎస్సారెస్పీ... చేపల కోసం వెళ్లి ఇద్దరి మృతి .. మానుకోట జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, మహబూబాబాద్: చేపల వేటకు వెళ్లి ఇద్దరు మృతి చెందిన విషాద ఘటన మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. నెల్లికుదురు మండలం పెద్ద తండాకు చెందిన రాములు (50), శేఖర్ (30) శనివారం ఉదయం చేపల కోసం మేచరాజుపల్లి శివారులోని కుంటలోకి దిగారు. ఈత రాకపోవడంతో నీట మునిగి ప్రాణాలు కోల్పోయారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.... వరంగల్ సీపీగా సన్ప్రీత్సింగ్.. రామగుండానికి అంబర్కోషోర్ ఝా బదిలీ..
Published On
By DS
రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ల ట్రాన్స్ఫర్.. ఉత్తర్వులు జారీ.. అక్షరదర్బార్, వరంగల్: రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈమేరకు రాష్ట్రప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. వరంగల్ సీపీ ఉన్న అంబర్ కిషోర్ ఝాను రామగుండం సీపీగా బదిలీ చేశారు. వరంగల్ నగర పోలీస్ కమిషనర్గా సన్ప్రీత్సింగ్ను నియమించారు. తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హన్మకొండ జిల్లాలో దారుణం
Published On
By DS
అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో దారుణం జరిగింది. ఎల్కతుర్తి మండలం కోతుల నడుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రేన్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్దరూ కోతులనడుమ గ్రామానికి చెందిన రాజేశ్వరరావు, వికాస్గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించి... భర్త హత్యకు సుపారీ.. ప్రియుడితో కలిసి పక్కా ప్లాన్..
Published On
By DS
అడ్డంగా దొరికిపోయిన భార్య.. యువ వైద్యుడి హత్యాయత్నం కేసు ఛేదించిన పోలీసులు అక్షరదర్బార్, వరంగల్: వరంగల్లో యువ వైద్యుడిపై హత్యాయత్నం కేసును మిల్స్ కాలనీ పోలీసులు ఛేదించారు. డాక్టర్ భార్యే ప్రధాన సూత్రధారి అని తేల్చారు. అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడుతో కలిసి భర్తను చంపాలని పథకం వేసినట్లు నిర్దారించారు. నిందితులైన గాదె ఫ్లోరా... ర్యాంగింగ్ కలకలం ? విద్యార్థిని ఆత్మహత్య
Published On
By DS
అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ ములుగు రోడ్లోని పైడిపల్లి వద్ద గల వ్యవసాయ పరిశోధన కేంద్రం ఆవరణలోని వ్యవసాయ కళాశాలలో విద్యార్థిని ఆత్మహత్య కలకలం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వస్థలం నల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంతకాలంగా... రాజలింగమూర్తి హత్య కేసు ఛేదించిన పోలీసులు
Published On
By DS
ఏడుగురు నిందితుల అరెస్ట్.. పరారీలో మరో ముగ్గురు ఎకరం భూమి తగానే హత్యకు కారణం అక్షరదర్బార్, హన్మకొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు.... వరంగల్ డీటీవోపై వేటు.. రవాణాశాఖలో కలకలం
Published On
By DS
నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్.. అరెస్ట్ ఇవాళ రవాణాశాఖ జిల్లా అధికారి లక్ష్మి బదిలీ ఉత్తర్వులు జారీచేసిన ఉన్నతాధికారులు ఇన్చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్ బాబుకు అదనపు బాధ్యతలు అవినీతికి అడ్డాగా వరంగల్ రవాణాశాఖ కార్యాలయం ! దిద్దుబాటు చర్యలకు దిగిన ప్రభుత్వం.. అక్షరదర్బార్, వరంగల్: వరంగల్ రవాణాశాఖ కార్యాలయం అవినీతికి అడ్డాగా...