జిల్లా జడ్జీల బదిలీలు..

జిల్లా జడ్జీల బదిలీలు..

  •  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం
  • ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను హైకోర్టు బదిలీ చేసింది. ఈమేరకు హైకోర్టు రిజిస్ట్రార్‌ జనరల్‌ పేరిట మంగ‌ళ‌వారం బదిలీ ఉత్తర్వులు వెలువడ్డాయి. హ‌న్మ‌కొండ జిల్లా ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జిగా ఉన్న‌ సీహెచ్ ర‌మేష్‌బాబును జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి జిల్లాకు బ‌దిలీ చేశారు. ప్ర‌స్తుతం జ‌య‌శంక‌ర్ భూపాల‌ప‌ల్లి ప్రిన్సిప‌ల్ డిస్ట్రిక్ట్‌, సెష‌న్స్ జ‌డ్జి నారాయ‌ణ‌బాబు వ‌రంగ‌ల్‌కు ట్రాన్స్‌ఫ‌ర్ అయ్యారు.  

Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు