ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.
By AV
On
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.
తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి.
పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు.
డాక్టర్ పి. రాజేశ్వర ప్రసాద్.
అక్షర దర్బార్, పరకాల:
పరకాల పట్టణంలో తెలంగాణ గాంధీ, మాజీ మంత్రి, పద్మశాలి ముద్దుబిడ్డ ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణ అధ్యక్షులు బాసని దయాకర్ ఆధ్వర్యంలో బాపూజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ కమిటీ చైర్మన్ డాక్టర్ పి. రాజేశ్వర ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి అడ్డాగా చేసి, మంత్రి పదవికి రాజీనామా చేసిన బాపూజీ త్యాగస్ఫూర్తి గుర్తించాల్సినదని అన్నారు. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాలను ఏర్పాటు చేసి మార్గదర్శకుడిగా నిలిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి ట్రస్ట్ అధ్యక్షులు డాక్టర్ మంత్రి కాశయ్య, చిదురాల దేవేందర్, రాచర్ల అశోక్, మెండు రవీందర్, దుంపేటి నాగరాజు, సామంతుల రాజేందర్, తౌటం మధు, కుమారస్వామి, సతీష్, శ్రీధర్, నరేందర్, సంతోష్, సాంబయ్య తదితరులు పాల్గొన్నారు.
Tags:
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు.
Published On
By AV
ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు. తెలంగాణ కోసం తన ఇల్లు ఉద్యమానికి ఇచ్చిన త్యాగి. పద్మశాలి ఐక్యతకు సహకార సంఘాల మార్గదర్శకుడు. డాక్టర్ అక్షర...
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష.
Published On
By AV
బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లపై ఎమ్మెల్యే రేవూరి సమీక్ష. అక్షర దర్బార్, పరకాల: పరకాల పట్టణంలోని అంగడి మైదానం, దామెర చెరువు వద్ద జరుగనున్న బతుకమ్మ ఉత్సవాల ఏర్పాట్లను...
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు..
Published On
By AV
ఘనంగా ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు.. అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండల కేంద్రంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వేడుకలు బిజెపి మండల అధ్యక్షుడు...
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం
Published On
By AV
ఘనంగా ప్రజాపాలన దినోత్సవం శాయంపేట, అక్షర దర్బార్: ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా శాయంపేటలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు దూదిపాల బుచ్చిరెడ్డి జెండా ఆవిష్కరించారు....