పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.
 
42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు
 
అక్షర దర్బార్ శాయంపేట :
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.కాగా 42 ఏళ్లుగా వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ సంవత్సరం 2025 ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మండపంలో ఆగమనం చేసి వినాయకుని విగ్రహానికి కలస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు.కాగా మొదట 1983లో ప్రారంభించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో 42 సంవత్సరాలుగా ఈ పండుగను నిరాటంకంగా, నవరాత్రి ఉత్సవాలను గొప్పగా జరుపుతున్నామని కులస్తులు గర్వంగా చెప్తున్నారు.ప్రతి సంవత్సరం విగ్రహనికి దాతలుగా ఉండటం ప్రత్యేకత.ఈ ఉత్సవాలలో భాగంగా భజనలు, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమర్జనం చేస్తామని తెలిపారు.
Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల