పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.
 
42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు
 
అక్షర దర్బార్ శాయంపేట :
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.కాగా 42 ఏళ్లుగా వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ సంవత్సరం 2025 ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మండపంలో ఆగమనం చేసి వినాయకుని విగ్రహానికి కలస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు.కాగా మొదట 1983లో ప్రారంభించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో 42 సంవత్సరాలుగా ఈ పండుగను నిరాటంకంగా, నవరాత్రి ఉత్సవాలను గొప్పగా జరుపుతున్నామని కులస్తులు గర్వంగా చెప్తున్నారు.ప్రతి సంవత్సరం విగ్రహనికి దాతలుగా ఉండటం ప్రత్యేకత.ఈ ఉత్సవాలలో భాగంగా భజనలు, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమర్జనం చేస్తామని తెలిపారు.
Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ