పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.
 
42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు
 
అక్షర దర్బార్ శాయంపేట :
శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు ఆధ్వర్యంలో గణపతి వద్ద అన్న ప్రసాద కార్యక్రమం నిర్వహించారు.కాగా 42 ఏళ్లుగా వినాయక చవితి పండుగను ఎంతో అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నారు.ఈ సంవత్సరం 2025 ఆగష్టు 27న వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున మండపంలో ఆగమనం చేసి వినాయకుని విగ్రహానికి కలస్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ భక్తులు భక్తిని చాటుకుంటున్నారు.కాగా మొదట 1983లో ప్రారంభించి ఒక నిర్దిష్ట ప్రాంతంలో 42 సంవత్సరాలుగా ఈ పండుగను నిరాటంకంగా, నవరాత్రి ఉత్సవాలను గొప్పగా జరుపుతున్నామని కులస్తులు గర్వంగా చెప్తున్నారు.ప్రతి సంవత్సరం విగ్రహనికి దాతలుగా ఉండటం ప్రత్యేకత.ఈ ఉత్సవాలలో భాగంగా భజనలు, అన్న ప్రసాద కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.ఉత్సవాల అనంతరం విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్ళి నిమర్జనం చేస్తామని తెలిపారు.
Tags:

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి