ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

పట్టించుకోని అధికారులు!
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. 
పట్టించుకోని అధికారులు!

అక్షర దర్బార్, పరకాల:
 పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో మట్టి మాఫియా చెలరేగింది. ఉదయం మొదలుకుని ట్రాక్టర్లతో గ్రామ పరిసరాల బోడు నుండి ఎకధాటిగా మట్టిని తరలిస్తున్నారు. విషయం అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న ఈ మట్టి తరలింపుపై సంబంధిత విభాగాలు కళ్లుమూసుకోవడం స్థానికుల ఆగ్రహానికి గురి చేస్తోంది. “రోజూ ఇలాగే మట్టిని తీసుకెళ్తున్నారు. చెప్పినా పట్టించుకోవడం లేదు” అని గ్రామస్తులు వాపోతున్నారు.

పర్మిషన్ ఎవరికీ ఇవ్వలేదు:
కామరెడ్డి పల్లి గ్రామంలో మట్టి తరలించడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. “మట్టి తవ్వకానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. విషయం దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం” అని ఆమె తెలిపారు.

Tags:

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి