ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

పట్టించుకోని అధికారులు!
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. 
పట్టించుకోని అధికారులు!

అక్షర దర్బార్, పరకాల:
 పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో మట్టి మాఫియా చెలరేగింది. ఉదయం మొదలుకుని ట్రాక్టర్లతో గ్రామ పరిసరాల బోడు నుండి ఎకధాటిగా మట్టిని తరలిస్తున్నారు. విషయం అధికారులకు తెలియజేసినా, ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

గ్రామంలో అనధికారికంగా జరుగుతున్న ఈ మట్టి తరలింపుపై సంబంధిత విభాగాలు కళ్లుమూసుకోవడం స్థానికుల ఆగ్రహానికి గురి చేస్తోంది. “రోజూ ఇలాగే మట్టిని తీసుకెళ్తున్నారు. చెప్పినా పట్టించుకోవడం లేదు” అని గ్రామస్తులు వాపోతున్నారు.

పర్మిషన్ ఎవరికీ ఇవ్వలేదు:
కామరెడ్డి పల్లి గ్రామంలో మట్టి తరలించడానికి ఎవరికి అనుమతి ఇవ్వలేదని పరకాల తహసీల్దార్ విజయలక్ష్మి స్పష్టం చేశారు. “మట్టి తవ్వకానికి ఎలాంటి పర్మిషన్ ఇవ్వలేదు. విషయం దృష్టికి తీసుకువచ్చిన వెంటనే చర్యలు తీసుకుంటాం” అని ఆమె తెలిపారు.

Tags:

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్