ఊర్రుతలతో బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

ఉత్సాహంగా బిఆర్ఎస్ నాయకులు.
ఊర్రుతలతో బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..

ఊర్రుతలతో బిఆర్ఎస్ విస్తృతస్థాయి సమావేశం..
 ఉత్సాహంగా బిఆర్ఎస్ నాయకులు.
 
అక్షర దర్బార్, పరకాల.
శుక్రవారం పరకాల పట్టణంలోని పద్మశాలి ఫంక్షన్ హాల్లో పరకాల, నడికూడ మండలాల బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల విస్తృతస్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా పరకాల మాజీ శాసనసభ్యులు చల్లా ధర్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సమావేశంలో కార్యకర్తల అనుభవాలను పంచుకున్నారు. ఒక్కొక కార్యకర్త వంద మందితో సమానం అన్ని కార్యకర్తలు మాట్లాడారు. ఒక్కక్కరు మాట్లాడుతున్నప్పుడు నాయకులు, కార్యకర్తలు చాపట్లు, ఇలాలతో సంతోషం వ్యక్తం చేశారు. బిఆర్ఎస్ నాయకులలో కొత్త ఉత్సాహంగా స్థానిక సంస్థలలో విజయం ఖాయం అన్నట్లు కనపడుతుంది.IMG_20250718_130419
Tags:

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఏసీబీ వలలో తహశీల్దార్

- రూ.14 వేల లంచం తీసుకుంటూ ప‌ట్టుబడిన సృజన్ - తహసీల్దార్‌ ఆఫీస్ లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ సోదాలు- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్‌...
వార్తలు 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

ఉద్యోగమంటూ ఘరానా మోసం

- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
క్రైమ్ 
Read More...
ఉద్యోగమంటూ ఘరానా మోసం

స్కీంలు కాదు.. సీట్లు కావాలి

- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
వార్తలు 
Read More...
స్కీంలు కాదు.. సీట్లు కావాలి