మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..

మొగుళ్ళపల్లిలో

మొగుళ్ళపల్లిలో "సిరికొండ" పర్యటన..
 
అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: 
తెలంగాణ తొలి సభాపతి, ప్రస్తుత ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి మొగుళ్ళపల్లి మండలంలో ఆదివారం పర్యటించారు. మండలంలోని ములకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్, సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు చదువు అన్నారెడ్డిని కలిసి మొగుళ్లపల్లి మండల రాజకీయాలపై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం వేములపల్లి గ్రామానికి చెందిన గుణగంటి నరసయ్య ఇటీవల మృతి చెందగా ఆయన కుటుంబాన్ని పరామర్శించారు. మొగుళ్ళపల్లిలో కేటీఆర్ పర్యటన తర్వాత సిరికొండ భూపాలపల్లి నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించటం చర్చనీయాంశమైంది.IMG-20250810-WA0835
Tags:

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య

ప్రమాణ స్వీకారం 

ప్రమాణ స్వీకారం  మొదట ప్రమాణం చేసిన మౌనిక    ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి హాజరు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపాలిటీలో సోమవారం కొత్తగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకార...
Read More...
ప్రమాణ స్వీకారం 

కాంగ్రెస్ వశమైన పరకాల

- చివరి వరకు ఉత్కంఠ రేపిన ఫలితాలు  22 వార్డుల్లో కాంగ్రెస్ కు 13, బీఆర్ఎస్ కు 6, బీజేపీకి 3 మున్సిపాలిటీ చైర్మన్ పదవిని దక్కించుకోనున్న...
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ వశమైన పరకాల