5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు 
 
అక్షర దర్బార్, పరకాల.
భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో రెండు టీములుగా  నిర్వహించనున్నట్లు నడికూడా తహసిల్దార్ నాగరాజు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెవిన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకోబడునని తెలిపారు.భూ సమస్యలపై అన్ని ఆధారాలతో అప్లికేషన్ చేసుకుంటే ఎంక్వయిరీ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నడికూడ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
రెవిన్యూ సదస్సు షెడ్యూల్ వివరాలు 
 
5 వ తేదీ చౌటుపర్తి, ధర్మారం ,6వ తేదీ 
 ముస్తాలపల్లి , సర్వాపూర్ ,7వ తేదీ 
 పులిగిల్ల, కౌకొండ,8వ తేది చర్లపల్లి , నడికూడ ,9వ తేదీ నార్లాపూర్ , రాయపర్తి,10 తేదీ వరికోల్ , కంటాత్మకూర్ నిర్వహించడం జరుగుతుంది.IMG-20250503-WA0819
Tags:

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య