5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు 
 
అక్షర దర్బార్, పరకాల.
భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ఒక్కో రోజు ఒక్కో గ్రామంలో రెండు టీములుగా  నిర్వహించనున్నట్లు నడికూడా తహసిల్దార్ నాగరాజు తెలిపారు.ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు రెవిన్యూ సదస్సు నిర్వహించి భూ సమస్యలపై అప్లికేషన్లు తీసుకోబడునని తెలిపారు.భూ సమస్యలపై అన్ని ఆధారాలతో అప్లికేషన్ చేసుకుంటే ఎంక్వయిరీ చేసి సమస్యలు పరిష్కరించడం జరుగుతుందని ఈ అవకాశాన్ని నడికూడ మండల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
 
రెవిన్యూ సదస్సు షెడ్యూల్ వివరాలు 
 
5 వ తేదీ చౌటుపర్తి, ధర్మారం ,6వ తేదీ 
 ముస్తాలపల్లి , సర్వాపూర్ ,7వ తేదీ 
 పులిగిల్ల, కౌకొండ,8వ తేది చర్లపల్లి , నడికూడ ,9వ తేదీ నార్లాపూర్ , రాయపర్తి,10 తేదీ వరికోల్ , కంటాత్మకూర్ నిర్వహించడం జరుగుతుంది.IMG-20250503-WA0819
Tags:

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన

  అంతర్జాతీయ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌కు పోటీగా వచ్చిన స్వదేశీ యాప్ 'అరట్టై' (Arattai) పేరు ప్రస్తుతం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులోనూ వినిపించింది. తన వాట్సాప్
వార్తలు  వరంగల్ 
Read More...
వాట్సాప్ దక్కకపోతే ఏంటి? స్వదేశీ 'అరట్టై' వాడండి! - సుప్రీం కోర్టు సూచన