నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

  • విచారణలో రుజువైన ఆరోపణ
  • హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్ 
  • ఉత్తర్వులు జారీ చేసిన సీపీ

అవినీతి ఆరోపణలు 

హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్

అక్షరదర్బార్, తరిగొప్పుల:

అవినీతి ఆరోపణలపై జనగామ జిల్లా తరిగొప్పుల పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ ను వరంగల్ పోలీసు కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సస్పెన్షన్ చేశారు

తరిగొప్పుల పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ జి. బాలాజీ, కానిస్టేబుల్ ఎన్. రాజు ఓ కేసు విషయంలో నిందితుడికి  సహకారం అందించేందుకు గాను  నిందితుడి నుండి  డబ్బులు డిమాండ్ చేసినట్లుగా వచ్చిన ఆరోపణలపై  పోలీస్ అధికారి చేపట్టిన విచారణలో ఆరోపణలు రుజువు కావడంతో   సదరు హెడ్ కానిస్టేబుల్ జి. బాలాజీ, కానిస్టేబుల్ ఎన్. రాజులను  సస్పెండ్ చేస్తూ వరంగల్ పోలీస్ కమిషనర్  సన్ ప్రీత్ సింగ్ ఆదివారం ఉత్తర్వులు జారిచేశారు.

Tags:

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి శాయంపేట, అక్షర దర్బార్: భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు...
Read More...
వడదెబ్బతో వ్యక్తి మృతి..