ఫ్లాష్.. ఫ్లాష్.. ఆర్టీసీ బస్సు బోల్తా.. 15 మందికి తీవ్ర గాయాలు
By RK
On
అక్షరదర్బార్, హనుమకొండ : హనుమకొండ జిల్లా హసన్పర్తి మండలం చింతగట్టు రింగ్ రోడ్డు బ్రిడ్జి వద్ద ఆర్టీసీ బస్సు అదుపుతప్పి రోడ్డుపై బోల్తా పడింది. మంగళవారం ఉదయం చోటుచేసుకున్న ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఒంగోలు నుంచి ఆదిలాబాద్ వెళ్లే లహరి ఎక్స్ప్రెస్ బస్సుగా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే చేరుకొని క్షతగాత్రులను 108లో హుటాహుటిన చికిత్స కోసం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
స్కీంలు కాదు.. సీట్లు కావాలి
Published On
By RV
- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
Read More... కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ
Published On
By AV
కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ - జాతీయ పతాకానికి సెల్యూట్ చేయకుండా నిల్చున్న పవన్ - మరోసారి చర్చనీయం అక్షరదర్బార్,పరకాల: జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల...
'మహా' రూపురేఖలు
Published On
By RV
- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
Read More... కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!
Published On
By AV
కాలేజీ గ్రౌండా.. నీటి! చినుకు పడితే చిత్తడే.. విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎలిఫ్యాడ్ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య అక్షరదర్బార్, పరకాల:పరకాల...