తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హ‌న్మ‌కొండ జిల్లాలో దారుణం 

తండ్రీ కొడుకు స్పాట్ డెడ్..హ‌న్మ‌కొండ జిల్లాలో దారుణం 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హనుమకొండ : హనుమకొండ జిల్లాలో దారుణం జ‌రిగింది. ఎల్క‌తుర్తి మండలం కోతుల నడుమ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. క్రేన్ తగిలి తండ్రీకొడుకు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి దర్యాప్తు చేస్తున్నారు. మృతులిద్ద‌రూ కోతుల‌నడుమ గ్రామానికి చెందిన రాజేశ్వరరావు, వికాస్‌గా గుర్తించారు. ప్రమాద ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

 

Tags:

పిడిసిల్లలో గీతా కార్మికుడు మృతి.

తాటి చెట్టు  పై నుండి క్రింద పడి గీత కార్మికుని మృతి.అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: మండలంలోని పిడిసిల్ల గ్రామానికి చెందిన నేరెళ్ల మొగిలి (55) అనే...
Read More...
పిడిసిల్లలో గీతా కార్మికుడు మృతి.

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్

*ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణి*  అక్షర దర్బార్, మొగుళ్లపల్లి: మొగుళ్ళపల్లిమండల కేంద్రంలో జాతీయ ఉపాధి హామీ కూలీలకు సోమవారం మొగుళ్ళపల్లి గ్రామ సర్పంచ్...
Read More...
ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ పంపిణీ చేసిన సర్పంచ్

కేటుగాళ్ల నల్ల దందా

- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ...
క్రైమ్ 
Read More...
కేటుగాళ్ల నల్ల దందా

కేటుగాళ్ల నల్ల దందా

- నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు.. 8 మంది అరెస్టు- 1:3 ఆశచూపి నల్ల కాగితాలతో మోసాలు- కలర్ ప్రింటర్లతో రూ.100 నోట్ల ముద్రణ...
Read More...
కేటుగాళ్ల నల్ల దందా

గూడూరులో మొక్కజొన్న రైతుల నిరసన

*గూడూరులో మరో మారు రోడ్డు కు ఎక్కిన మొక్కజొన్న రైతులు...*    *రోజుల తరబడిగా కాంటాలు వేయడం లేదని కాంటాలు వేసిన బస్తాలు తరలించడానికి లారీలు రావడం  
Read More...
గూడూరులో మొక్కజొన్న రైతుల నిరసన