ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

ర్యాంగింగ్ క‌ల‌క‌లం ?  విద్యార్థిని ఆత్మ‌హ‌త్య‌ 

అక్ష‌ర‌ద‌ర్బార్‌, వ‌రంగ‌ల్‌: వ‌రంగ‌ల్ ములుగు రోడ్‌లోని పైడిప‌ల్లి వ‌ద్ద గ‌ల వ్య‌వ‌సాయ ప‌రిశోధ‌న కేంద్రం ఆవ‌ర‌ణ‌లోని వ్య‌వ‌సాయ క‌ళాశాల‌లో విద్యార్థిని ఆత్మ‌హ‌త్య క‌ల‌క‌లం రేపింది. కళాశాలలోని ఓ గదిలో ఫ్యానుకు ఉరి వేసుకుని సూసైడ్ చేసుకుంది. మృతురాలి స్వ‌స్థ‌లం న‌ల్గొండ జిల్లా. ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీకి అనుబంధంగా ఇక్కడ నడుస్తున్న వ్యవసాయ కళాశాలలో కొంత‌కాలంగా ర్యాంగింగ్ జ‌రుగుతున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నాయి. సీనియ‌ర్లు ర్యాంగింగ్‌కు పాల్ప‌డుతున్నార‌ని గ‌తంలోనే విద్యార్థిని త‌ల్లిదండ్రుల‌కు చెప్ప‌గా వారు న‌చ్చ‌జెప్పి తిరిగి కాలేజీకి పంపిన‌ట్లు స‌మాచారం. ఈక్ర‌మంలోనే ఇవాళ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ‌టం గ‌మ‌నార్హం. మ‌రోప‌క్క ఆత్మ‌హ‌త్య‌కు వ్య‌క్తిగ‌త కార‌ణాలు కూడా కార‌ణ‌మ‌ని తెలుస్తుంది. ఏనుమాముల పోలీసులు కేసు ద‌ర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థి ఆత్మ‌హ‌త్య‌ను ఇంకా దృవీక‌రించ‌లేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ