అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం

తల్లడిల్లుతున్న రైతు కుటుంబం

అక్షర దర్బార్,నడికూడ:
నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

Tags:

పరకాలకు పారిశుధ్య ముప్పు

  పరకాలకు పారిశుధ్య ముప్పు వర్షాల వేళ వార్డుల్లో పేరుకుపోతున్న చెత్త..  స్వైర విహారం చేస్తున్న పందులు..  దుర్వాసనతో ప్రజల అవస్థలు..  అక్షరదర్బార్,పరకాల:వర్షాకాలంలో పరకాల పట్టణంలో పారిశుధ్య...
Read More...
పరకాలకు పారిశుధ్య ముప్పు

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ