అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం

తల్లడిల్లుతున్న రైతు కుటుంబం

అక్షర దర్బార్,నడికూడ:
నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు చెందిన మొక్కజొన్న పంట అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన ఆకుల సుదర్శన్ తండ్రి గౌరయ్యకు చెందిన 2 ఎకరాల 20 గుంటల మొక్కజొన్న చేను మంగళవారం సాయంత్రం అనుకోకుండా మంటలు చెలరేగి పూర్తిగా కాలిపోయింది.బాధిత కుటుంబ సభ్యుల కథనం ప్రకారం, చేతికొచ్చే సమయంలో పంట మొత్తం దగ్ధం కావడంతో తీవ్ర నష్టపోయామని వాపోయారు. గత వర్షాకాలంలో పంటలు దెబ్బతినడంతో ఈసారి వేసవిలో మొక్కజొన్న సాగు చేశామని, వచ్చిన దిగుబడితో అప్పులు తీర్చుకోవాలని ఆశించామని తెలిపారు. అయితే ఒక్కసారిగా మంటలు వ్యాపించి పంట మొత్తం కాలిపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
ప్రభుత్వం స్పందించి నష్టపోయిన రైతును ఆదుకోవాలని గ్రామస్థులు, రైతులు కోరుతున్నారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి