ఏసీబీ అధికారుల సోదాలు

ఏసీబీ అధికారుల సోదాలు

  • సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
  • కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 

ఏసీబీ కలకలం 

- సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సోదాలు 

అక్షరదర్బార్, హనుమకొండ: 
హనుమకొండ వడ్డేపల్లి వద్ద ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు దాడులకు దిగడం సంచలనం సృష్టిస్తుంది. ఈ కార్యాలయానికి చేరుకున్న ఏసీబీ అధికారులు ఆఫీస్ లో నుంచి ఎవరు బయటకు వెళ్లకుండా తలుపులు మూసివేసి సోదాలు నిర్వహిస్తున్నారు. సబ్ రిజిస్ట్రార్ ఛాంబర్ లోని కీలక పత్రాలు, రిజిస్ట్రేషన్ ఫైళ్ళు, నగదు నిల్వలను అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. అక్రమ వసూళ్లు లేదా డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరుగుతున్నాయనే  సమాచారంతో ఏసీబీ అధికారులు ఈ సోదాలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ దాడుల్లో ఎంత నగదు దొరికింది? ఎవరినైనా అదుపులోకి తీసుకున్నారా? అనే పూర్తి వివరాలను ఏసీబీ అధికారులు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తుండటం ఇక్కడ కలకలం రేపింది.

Tags:

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి అక్షర దర్బార్,పరకాల: పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి...
Read More...
ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు  అక్షరదర్బార్, పరకాల:దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం...
Read More...
సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు