పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి....

ఐదుగురు అదుపులోకి… 

నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం

అక్షరదర్బార్, శాయంపేట:
శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట ప్రాంతంలో పేకాట శిబిరంపై పోలీసులు దాడి చేశారు. నమ్మదగిన సమాచారం మేరకు కొంతమంది వ్యక్తులు గుంపుగా చేరి డబ్బులతో పేకాట ఆడుతున్నారని తెలిసి పేకాట శిబిరంపై శాయంపేట ఎస్సై పరమేశ్వర్ చాకచక్యంగా అక్కడ ఉన్న పలువురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి రూ. 2,500 నగదు, మూడు మొబైల్ ఫోన్లు, ప్లేయింగ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.
అదుపులోకి తీసుకున్న వారిలో కంబాల శివ, తక్కళ్ల సాయికుమార్, బండారి రమేష్, బెడితల రాజ్‌కుమార్, కుక్కల రాజు తదితరులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు శాయంపేట పోలీసులు వెల్లడించారు.

Tags:

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి అక్షర దర్బార్,పరకాల: పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి...
Read More...
ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు  అక్షరదర్బార్, పరకాల:దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం...
Read More...
సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.

శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం కొత్త భవనం, డిజిటల్ సౌకర్యాల కోసం విద్యార్థుల వినతి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి  అక్షరదర్బార్, పరకాల:హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని...
Read More...
శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.

గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసుల నమోదు 
క్రైమ్ 
Read More...
గ్రామాల్లో దొంగల హల్చల్