సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు 

అక్షరదర్బార్, పరకాల:
దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం ప్రజలకు ఉపయోగపడుతోందని స్థానిక ప్రజాప్రతినిధులు పేర్కొన్నారు. ఈ నెలలో మూడు నెలల రేషన్ బియ్యాన్ని ఒకేసారి పంపిణీ చేయడం ప్రత్యేకతగా నిలిచిందన్నారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డిలకు కౌన్సిలర్లు కృతజ్ఞతలు తెలిపారు. పేద ప్రజలకు కడుపునిండా అన్నం అందించడంలో ప్రభుత్వం కృషి చేస్తోందని వారు అన్నారు.
ఈ కార్యక్రమంలో పరకాల మున్సిపాలిటీ కౌన్సిలర్లు కొయ్యడ శ్రీనివాస్, బండి శ్రీధర్, సుధమల్ల రమేష్‌తో పాటు కాంగ్రెస్ నాయకులు స్వామి, బండి రాజేందర్, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags:

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు  అక్షరదర్బార్, పరకాల:దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం...
Read More...
సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.

శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం కొత్త భవనం, డిజిటల్ సౌకర్యాల కోసం విద్యార్థుల వినతి సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే రేవూరి  అక్షరదర్బార్, పరకాల:హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని...
Read More...
శిథిలావస్థలో పరకాల గ్రంథాలయం.

గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసుల నమోదు 
క్రైమ్ 
Read More...
గ్రామాల్లో దొంగల హల్చల్

మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసు నమోదు  మొగుళ్లపల్లి మండలంలో ప్రజల ఆందోళన
క్రైమ్ 
Read More...
మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ అక్షర దర్బార్,పరకాల : మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు...
Read More...
చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ