ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు

అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు

 అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత

అక్షరదర్బార్,పరకాల: 
పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ గోడను మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఈ ఘటనపై స్థానికులు పలుమార్లు ఫిర్యాదులు చేసినప్పటికీ అధికారులు స్పందించలేదని కాలనీవాసులు ఆరోపించారు.
ఈ నేపథ్యంలో ‘అక్షర దర్బార్’ పత్రికలో ప్రచురితమైన కథనం ప్రభావంతో మున్సిపాలిటీ అధికారులు అప్రమత్తమై సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అనంతరం అక్రమంగా నిర్మించిన కాంపౌండ్ గోడను తొలగించారు.
ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువచ్చిన ‘అక్షర దర్బార్’ పత్రికకు కాలనీవాసులు కృతజ్ఞతలు తెలిపారు.

అక్రమ నిర్మాణాలను ఉపేక్షించేది లేదు 
మున్సిపల్ కమిషనర్ అంజయ్య

అక్రమ నిర్మాణలను ఉపేక్షించేది లేదని పరకాల మున్సిపల్ కమిషనర్ అంజయ్య హెచ్చరించారు. పట్టణంలో ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేపడితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

Tags:

బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

  బాబు జగ్జీవన్ రామ్ జయంతి .. పూలమాలలు, కేక్ కట్ చేసి నివాళులర్పించిన నాయకులు పండ్లు పంపిణీ చేసిన వైస్ చైర్ పర్సన్ ఏకు దివ్య అక్షరదర్బార్,...
Read More...
బాబు జగ్జీవన్ రామ్ జయంతి ..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు అక్షర దర్బార్ కథనంతో మేల్కొన్న అధికారులు   అక్రమ కాంపౌండ్ గోడ కూల్చివేత అక్షరదర్బార్,పరకాల: పట్టణంలోని 15వ వార్డులో ప్రభుత్వ భూమిని అక్రమంగా...
Read More...
ప్రభుత్వ భూమి కబ్జాపై చర్యలు..

తహసిల్దార్ల బదిలీ

పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
వార్తలు 
Read More...
తహసిల్దార్ల బదిలీ

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం