మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....
 
తీవ్రIMG-20250316-WA0470 ఇబ్బందులకు గురవుతున్న మహిళలు. 
 
పట్టించుకోని లేబర్ కార్యాలయం..
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు లేబర్ కార్యాలయం ఉచిత రక్త, మూత్ర పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధులను గుర్తించి వారికి తగిన మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ ఈ క్యాంపులో మహిళలకు ఎటువంటి మూత్రశాలలు లేకపోవడంతో వారు మూత్ర పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పరకాల పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్యాలయం ఏర్పాటుచేసిన క్యాంపులో వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సిన లేబర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోవడంలేదని పేదలపై ఇంత చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎక్కడ క్యాంపు ఏర్పాటుచేసిన మహిళలకు, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. 
Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్