మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....
 
తీవ్రIMG-20250316-WA0470 ఇబ్బందులకు గురవుతున్న మహిళలు. 
 
పట్టించుకోని లేబర్ కార్యాలయం..
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు లేబర్ కార్యాలయం ఉచిత రక్త, మూత్ర పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధులను గుర్తించి వారికి తగిన మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ ఈ క్యాంపులో మహిళలకు ఎటువంటి మూత్రశాలలు లేకపోవడంతో వారు మూత్ర పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పరకాల పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్యాలయం ఏర్పాటుచేసిన క్యాంపులో వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సిన లేబర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోవడంలేదని పేదలపై ఇంత చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎక్కడ క్యాంపు ఏర్పాటుచేసిన మహిళలకు, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. 
Tags:

పరకాలలో ఒక్కసారిగా మంటలు

పరకాలలో ఒక్కసారిగా మంటలు సీఐ క్రాంతికుమార్ చొరవతో తప్పిన పేను ప్రమాదం అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని ఇండియన్ గ్యాస్ గోదాం వెనుక ఉన్న పంట పొలాల్లో...
Read More...
పరకాలలో ఒక్కసారిగా మంటలు

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్