మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....

మూత్రశాలలు లేకుండా మూత్ర పరీక్షలా....
 
తీవ్రIMG-20250316-WA0470 ఇబ్బందులకు గురవుతున్న మహిళలు. 
 
పట్టించుకోని లేబర్ కార్యాలయం..
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో దిగువ మధ్యతరగతి పేద ప్రజలకు లేబర్ కార్యాలయం ఉచిత రక్త, మూత్ర పరీక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేసి వ్యాధులను గుర్తించి వారికి తగిన మెడిసిన్ ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేసింది. కానీ ఈ క్యాంపులో మహిళలకు ఎటువంటి మూత్రశాలలు లేకపోవడంతో వారు మూత్ర పరీక్షలు చేసుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారని పరకాల పట్టణ బిజెపి అధ్యక్షుడు గాజుల నిరంజన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లేబర్ కార్యాలయం ఏర్పాటుచేసిన క్యాంపులో వసతులు ఉన్నాయా లేవా అని పరిశీలించుకోవాల్సిన లేబర్ కార్యాలయం ఎందుకు పట్టించుకోవడంలేదని పేదలపై ఇంత చిన్నచూపు చూడడం చాలా బాధాకరమని అన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు ఎక్కడ క్యాంపు ఏర్పాటుచేసిన మహిళలకు, ప్రజలకు సౌకర్యాలు కల్పించే విధంగా ఉండాలని డిమాండ్ చేశారు. 
Tags:

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.