గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

 

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..

 

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..
 
అక్షర దర్బార్, పరకాల.
గాంధీ జయంతి రోజు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నాన్ వెజ్, వైన్స్ అమ్మకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేయించడంతో అధికారికంగా బందు చేస్తున్న వ్యాపారులు ఆరోజే అధికంగా అమ్ముతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారులు గాంధీ జయంతి రోజు  వ్యాపారులు తమ ఇళ్లలో గోర్లను, కోళ్లను కోసి భాజప్త అమ్ముతున్నారు. ఈ విషయం పరకాల మున్సిపల్ అధికారులకు సైతం పలువురు తెలిపిన సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నియంత్రించడం లేదని పలువురు వాపోతున్నారు.

IMG_20241002_080031

Tags:

లంచం అడిగితే నా దృష్టికి తేండి

- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్...
వార్తలు 
Read More...
లంచం అడిగితే నా దృష్టికి తేండి

లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
వార్తలు 
Read More...
లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. వార్డు సభ్యుల ఆగ్రహం అక్షర దర్బార్, శాయంపేట: గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ...
Read More...
తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ - విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం
క్రైమ్ 
Read More...
సీఐ, ఎస్సై సస్పెన్షన్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న