గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

 

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..

 

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..
 
అక్షర దర్బార్, పరకాల.
గాంధీ జయంతి రోజు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నాన్ వెజ్, వైన్స్ అమ్మకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేయించడంతో అధికారికంగా బందు చేస్తున్న వ్యాపారులు ఆరోజే అధికంగా అమ్ముతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారులు గాంధీ జయంతి రోజు  వ్యాపారులు తమ ఇళ్లలో గోర్లను, కోళ్లను కోసి భాజప్త అమ్ముతున్నారు. ఈ విషయం పరకాల మున్సిపల్ అధికారులకు సైతం పలువురు తెలిపిన సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నియంత్రించడం లేదని పలువురు వాపోతున్నారు.

IMG_20241002_080031

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్