గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...

 

పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..

 

గాంధీ జయంతి రోజు భాజప్త నాన్ వెజ్ అమ్మకాలు...
 
పట్టించుకోని మున్సిపల్ అధికారులు..
 
ఇండ్లలో కోసి అమ్ముతున్న మటన్, చికెన్ వ్యాపారస్తులు..
 
అక్షర దర్బార్, పరకాల.
గాంధీ జయంతి రోజు దేశం మొత్తం ఆయనకు నివాళులర్పిస్తూ ఆయన జన్మదిన వేడుకల సందర్భంగా నాన్ వెజ్, వైన్స్ అమ్మకాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బంద్ చేయించడంతో అధికారికంగా బందు చేస్తున్న వ్యాపారులు ఆరోజే అధికంగా అమ్ముతున్నట్లు పలువురు చర్చించుకుంటున్నారు. పరకాల పట్టణంలోని మటన్, చికెన్ వ్యాపారులు గాంధీ జయంతి రోజు  వ్యాపారులు తమ ఇళ్లలో గోర్లను, కోళ్లను కోసి భాజప్త అమ్ముతున్నారు. ఈ విషయం పరకాల మున్సిపల్ అధికారులకు సైతం పలువురు తెలిపిన సంబంధిత అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని నియంత్రించడం లేదని పలువురు వాపోతున్నారు.

IMG_20241002_080031

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి