భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

  • ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.3గా న‌మోదు
  • ఉద‌యం 7:27 గంట‌ల‌కు కొన్ని సెంకండ్ల‌పాటు కంపించిన భూమి
  • ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు


అక్ష‌ర‌ద‌ర్బార్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల భూప్రకంప‌ణ‌లు క‌లక‌లం సృష్టించాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 7: 27 గంట‌ల‌కు 2 నుంచి 5 సెంక‌డ్ల‌పాటు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాగా, తెలంగాణ‌లోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభ‌వించింద‌ని అధికారులు గుర్తించారు. ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు క‌నుగొన్నారు. తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ప‌లు జిల్లాల్లో భూమి కంపించింది. WhatsApp Image 2024-12-04 at 8.22.34 AM

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్