భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

  • ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.3గా న‌మోదు
  • ఉద‌యం 7:27 గంట‌ల‌కు కొన్ని సెంకండ్ల‌పాటు కంపించిన భూమి
  • ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు


అక్ష‌ర‌ద‌ర్బార్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల భూప్రకంప‌ణ‌లు క‌లక‌లం సృష్టించాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 7: 27 గంట‌ల‌కు 2 నుంచి 5 సెంక‌డ్ల‌పాటు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాగా, తెలంగాణ‌లోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభ‌వించింద‌ని అధికారులు గుర్తించారు. ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు క‌నుగొన్నారు. తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ప‌లు జిల్లాల్లో భూమి కంపించింది. WhatsApp Image 2024-12-04 at 8.22.34 AM

Tags:

దోషులను వదిలే ప్రసక్తే లేదు

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? - సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి...
వార్తలు 
Read More...
దోషులను వదిలే ప్రసక్తే లేదు

తప్పిన పెను ప్రమాదం...

తప్పిన పెను ప్రమాదం... లారీ తాకి తెగిన సర్వీస్ వైరు... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం...
Read More...
తప్పిన పెను ప్రమాదం...

4.45 గంటల పర్యటన

- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం - శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు - సాయంత్రం 6.30 గంటలకు...
వార్తలు 
Read More...
4.45 గంటల పర్యటన

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..    చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు      హెచ్చరికలు లెక్కచేయని యువకులు    అక్షరదర్బార్, శాయంపేట: శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద...
Read More...
ఈత సరదా ప్రాణం తీసింది..

ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు

- ఐదుగురి అరెస్ట్, రూ.లక్షకుపైగా నగదు సీజ్- ముగ్గురు పరారీ 
క్రైమ్ 
Read More...
ఐపీఎల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు