భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

భూకంప కేంద్రం ఆ జిల్లాలోనే.. గుర్తించిన అధికారులు

  • ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్‌స్కేల్‌పై 5.3గా న‌మోదు
  • ఉద‌యం 7:27 గంట‌ల‌కు కొన్ని సెంకండ్ల‌పాటు కంపించిన భూమి
  • ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీసిన ప్ర‌జ‌లు


అక్ష‌ర‌ద‌ర్బార్‌, ములుగు: తెలుగు రాష్ట్రాల్లో ప‌లుచోట్ల భూప్రకంప‌ణ‌లు క‌లక‌లం సృష్టించాయి. బుధ‌వారం తెల్ల‌వారుజామున 7: 27 గంట‌ల‌కు 2 నుంచి 5 సెంక‌డ్ల‌పాటు భూమి కంపించింది. దీంతో ప్ర‌జ‌లు తీవ్ర భ‌యాందోళ‌న‌కు గుర‌య్యారు. ఇండ్లు, అపార్ట్‌మెంట్ల నుంచి బ‌య‌ట‌కు ప‌రుగులు తీశారు. కాగా, తెలంగాణ‌లోని ములుగు జిల్లా కేంద్రంగా భూకంపం సంభ‌వించింద‌ని అధికారులు గుర్తించారు. ప్ర‌కంప‌ణ‌ల తీవ్ర‌త రిక్ట‌ర్ స్కేల్‌పై 5.3గా న‌మోదైన‌ట్లు క‌నుగొన్నారు. తెలంగాణ‌, ఏపీ, మ‌హారాష్ట్ర‌, ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లోని ప‌లు జిల్లాల్లో భూమి కంపించింది. WhatsApp Image 2024-12-04 at 8.22.34 AM

Tags:

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

మాజీ జిల్లా రవాణాశాఖ అధికారి గౌస్ పాషా ఇంట్లో త‌నిఖీలు గ‌త సంవ‌త్స‌రం అవినీతి ఆరోప‌ణ‌ల‌పై డీటీవో సస్పెన్ష‌న్‌ సుమారు రూ. 3 కోట్ల‌పైనే అక్ర‌మాస్తులు.. అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
బిగ్ బ్రేకింగ్‌.. మానుకోట జిల్లాలో ఏసీబీ రైడ్స్

నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

విచారణలో రుజువైన ఆరోపణ హెడ్ కానిస్టేబుల్, కానిస్టేబుల్ సస్పెన్షన్  ఉత్తర్వులు జారీ చేసిన సీపీ
క్రైమ్ 
Read More...
నిందితుడి నుంచి డబ్బు డిమాండ్

జిల్లా జడ్జీల బదిలీలు..

  హ‌న్మ‌కొండ‌, భూపాల‌ప‌ల్లి జ‌డ్జిలు సీహెచ్ ర‌మేష్‌బాబు, నారాయ‌ణ‌బాబుకు స్థాన‌చ‌ల‌నం ఉత్త‌ర్వులు జారీచేసిన హైకోర్టు అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో పని చేస్తున్న 38 మంది జడ్జీలను...
వరంగల్ 
Read More...
జిల్లా జడ్జీల బదిలీలు..