ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....

IMG_20250323_093041ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలి....
బెజ్జంకి పూర్ణ చారి.
 
అక్షర దర్బార్, పరకాల.
పరకాల పట్టణ తొమ్మిదో వార్డు ప్రజలు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రవేశ పెట్టినటు వంటి ఉచిత ఆరోగ్య పరీక్షలు సద్వినియోగం చేసుకోవాలని తొమ్మిదవ వార్డు మాజి కౌన్సిలర్, హనుమకొండ జిల్లా బిజెపి ఓబీసీ మోర్చా అధ్యక్షులు బెజ్జంకి పూర్ణ చారి కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం(ఈరోజు) ఉదయం నుండి మధ్యాహ్నం వరకు పరకాల మున్సిపాలిటీ తొమ్మిదవ వార్డు పరిధిలోని శ్రీనివాస కాలనీలో లేబర్ కార్డుపై 130 రకాల వైద్య పరీక్షలు నిర్వహించి డిజిటల్ కార్డులు అందజేస్తారని ప్రతి ఒక్కరు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. IMG-20250323-WA0526
Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్