కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

  • శిథిలాల కింద మ‌రో ఆరుగురు..
  • రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా భవనం శిథిలాలను తొలగించే పనులు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపై మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

 

Tags:

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.