కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

కుప్ప‌కూలిన ఆరు అంత‌స్థుల భ‌వ‌నం.. ప‌లువురి మృతి.. 

  • శిథిలాల కింద మ‌రో ఆరుగురు..
  • రెస్క్యూ , పోలీసు బృందాల స‌హాయ‌క చ‌ర్య‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, భ‌ద్రాచ‌లం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో భవనం శిథిలాల్లో పలువురు చిక్కుకొని మృతి చెందినట్లు తెలుస్తుంది. భద్రాచలంలోని ఆలయానికి సమీపంలో ఈ దుర్ఘటన జరిగింది. భవనం శిథిలాల కింద ఆరుగురు ఉన్నట్లు సమాచారం. అధికార యంత్రాంగం సంఘటనా స్థలానికి చేరుకుని జేసీబీల ద్వారా భవనం శిథిలాలను తొలగించే పనులు చేపట్టింది. శిథిలాల కింద చిక్కుకున్న వారిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. పాత భవనంపై మరో ఐదు అంతస్తులు నిర్మిస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. నిర్మాణంలో లోపాలే ఇందుకు కారణమని అధికారులు భావిస్తున్నారు.

 

Tags:

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం.  ఇందిరమ్మ చీరలు పంపిణీ చేసిన ఎమ్మెల్యే గండ్ర  సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ.  అక్షర దర్బార్, శాయంపేట:శాయంపేటలో...
Read More...
కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయడమే కాంగ్రెస్ లక్ష్యం

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ! - వెంకటేశ్వరపల్లిలో వంట నాణ్యతపై గ్రామస్థుల ఆవేదన అక్షరదర్బార్, పరకాల:పిల్లలకు పౌష్టికాహారం అందించాల్సిన అంగన్వాడీ సెంటర్లు ఇప్పుడు నాణ్యతారహిత...
Read More...
పప్పులో సాంబార్… అంగన్వాడీలో వింత మెనూ!

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి- 97 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టివేత - నాలుగు వాహనాలు సీజ్- పీడీఎస్ రైస్ అక్రమ రవాణాపై విచారణ...
Read More...
టాస్క్ ఫోర్స్ అధికారుల దాడి

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు.. పట్టించుకోని అధికారులు! అక్షర దర్బార్, పరకాల:  పరకాల మండలం కామరెడ్డి పల్లి గ్రామంలో ఆదివారం అధికారులకు సెలవు దినం కావడంతో గ్రామంలో...
Read More...
ఇష్ట రాజ్యాంగ మట్టి తరలింపు..

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.

రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.       నకిలీ రైతుల పేరుతో పెద్ద మొత్తంలో ప్రభుత్వ నిధుల దుర్వినియోగం.      ఈఎఫ్‌టీ విచారణలో బహిర్గతం    అక్షర దర్బార్, శాయంపేట:...
Read More...
రూ.1.86 కోట్ల ధాన్యం కొనుగోలు మోసం బహిర్గతం.