బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

బిగ్ బ్రేకింగ్... ఎల్క‌తుర్తి ఎస్సైపై వేటు

  • విధుల్లో నుంచి రాజ్‌కుమార్ స‌స్పెన్ష‌న్‌
  • ఉత్త‌ర్వులు జారీచేసిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా 
  • ఎస్సైపై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు
  • అక్ర‌మాస్తుల కూడ‌బెట్టార‌ని విమ‌ర్శ‌లు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మ‌కొండ‌: హ‌న్మ‌కొండ జిల్లా ఎల్క‌తుర్తి ఎస్సై రాజ్‌కుమార్‌పై వేటు ప‌డింది. విధుల్లో నుంచి ఆయ‌న్ను సస్పెండ్ చేస్తూ వ‌రంగ‌ల్ పోలీస్ క‌మిష‌నర్ అంబ‌ర్ కిషోర్ ఝా ఉత్త‌ర్వులు జారీచేశారు. ఎస్సై రాజ్‌కుమార్‌పై కొంత‌కాలంగా అవినీతి ఆరోప‌ణ‌లు ఉన్నాయి. భూత‌గాదాల్లో త‌ల‌దూర్చుతున్నాడ‌నే ఫిర్యాదులు సైతం ఉన్న‌తాధికారులకు చేరిన‌ట్లు స‌మాచారం. అంతేగాక‌.. ఇటీవ‌ల అక్ర‌మాస్తులు కూడబెట్టార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తాయి. ఈనేప‌థ్యంలోనే ఎస్సైపై సస్పెన్ష‌న్ వేటుప‌డ‌టం డిపార్ట్‌మెంట్‌లో చ‌ర్చనీయాంశ‌మైంది. క‌మిష‌న‌రేట్ ప‌రిధిలోని మ‌రికొంద‌రిపైనా త్వ‌ర‌లోనే స‌స్పెన్ష‌న్ వేటు ప‌డే అవకాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. కాగా ఇప్ప‌టి వ‌ర‌కు ఎల్క‌తుర్తిలో ఎస్సైగా విధులు నిర్వ‌హించిన ఏ అధికారి కూడా స‌స్పెన్ష‌న్‌కు గురైన చ‌రిత్ర లేద‌ని.. ఇదే తొలిసారి అని స‌మాచారం.

Tags:

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి శాయంపేట, అక్షర దర్బార్: భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు...
Read More...
వడదెబ్బతో వ్యక్తి మృతి..