మహిళా కానిస్టేబుల్ దారుణ హత్య..
By DS
On
- వేట కొడవలితో గొంతుకోసిన దుండగుడు
- రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘటన
అక్షరదర్బార్, రంగారెడ్డి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమవారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. కానిస్టేబుల్ నాగమణి హయత్నగర్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో ఆమెకు వివాహం కాగా.. పదినెలల క్రితం భర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో నెల క్రితం మరో వ్యక్తిని కులాంతర వివాహం చేసుకున్నారు. ఇది తట్టుకోలేని ఆమె సోదరుడు కానిస్టేబుల్ను దారుణంగా హత్యచేశాడు. విధులకు వెళ్తుండగా.. కారుతో ఢీకొట్టి వేట కొడవలితో గొంతుకోశాడు. మృతురాలి స్వస్థలం రాయపోలుగా పోలీసులు గుర్తించారు.
Tags:
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం
Published On
By AV
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
“మా నానమ్మను గెలిపించండి”
Published On
By AV
“మా నానమ్మను గెలిపించండి” చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
మేడారం.. ట్రాఫిక్ నరకం
Published On
By RV
టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
Read More... మహారాష్ట్రలో పెను విషాదం
Published On
By RV
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
Read More...