మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

  • వేట కొడ‌వ‌లితో గొంతుకోసిన దుండ‌గుడు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘ‌ట‌న‌


అక్ష‌ర‌ద‌ర్బార్‌, రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గుర‌య్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కానిస్టేబుల్‌ నాగమణి హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో ఆమెకు వివాహం కాగా.. ప‌దినెల‌ల క్రితం భ‌ర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో నెల క్రితం మ‌రో వ్య‌క్తిని కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఇది త‌ట్టుకోలేని ఆమె సోద‌రుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హ‌త్యచేశాడు. విధులకు వెళ్తుండ‌గా..  కారుతో ఢీకొట్టి వేట కొడ‌వ‌లితో గొంతుకోశాడు. మృతురాలి స్వ‌స్థ‌లం రాయ‌పోలుగా పోలీసులు గుర్తించారు.

Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల