మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

  • వేట కొడ‌వ‌లితో గొంతుకోసిన దుండ‌గుడు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘ‌ట‌న‌


అక్ష‌ర‌ద‌ర్బార్‌, రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గుర‌య్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కానిస్టేబుల్‌ నాగమణి హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో ఆమెకు వివాహం కాగా.. ప‌దినెల‌ల క్రితం భ‌ర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో నెల క్రితం మ‌రో వ్య‌క్తిని కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఇది త‌ట్టుకోలేని ఆమె సోద‌రుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హ‌త్యచేశాడు. విధులకు వెళ్తుండ‌గా..  కారుతో ఢీకొట్టి వేట కొడ‌వ‌లితో గొంతుకోశాడు. మృతురాలి స్వ‌స్థ‌లం రాయ‌పోలుగా పోలీసులు గుర్తించారు.

Tags:

పీడీఎస్ రైస్ పట్టివేత

- 62 బస్తాల బియ్యం స్వాధీనం - టాస్క్‌ఫోర్స్ దాడిలో అక్రమ నిల్వ బట్టబయలు
వార్తలు 
Read More...
పీడీఎస్ రైస్ పట్టివేత

ఏసీబీ వలలో తహశీల్దార్

- చేర్యాల తహశీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు - రూ.70 వేల లంచంతో పట్టుబడిన తహశీల్దార్ 
క్రైమ్ 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్