మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

  • వేట కొడ‌వ‌లితో గొంతుకోసిన దుండ‌గుడు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘ‌ట‌న‌


అక్ష‌ర‌ద‌ర్బార్‌, రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గుర‌య్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కానిస్టేబుల్‌ నాగమణి హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో ఆమెకు వివాహం కాగా.. ప‌దినెల‌ల క్రితం భ‌ర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో నెల క్రితం మ‌రో వ్య‌క్తిని కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఇది త‌ట్టుకోలేని ఆమె సోద‌రుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హ‌త్యచేశాడు. విధులకు వెళ్తుండ‌గా..  కారుతో ఢీకొట్టి వేట కొడ‌వ‌లితో గొంతుకోశాడు. మృతురాలి స్వ‌స్థ‌లం రాయ‌పోలుగా పోలీసులు గుర్తించారు.

Tags:

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను 2 ఎకరాల 20 గుంటల పంట దగ్ధం తల్లడిల్లుతున్న రైతు కుటుంబం అక్షర దర్బార్,నడికూడ:నడికూడ మండలంలోని కంటత్మకూర్ గ్రామంలో రైతుకు...
Read More...
అగ్నికి ఆహుతైన మొక్కజొన్న చేను

సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

- హనుమకొండ కాంగ్రెస్ భవన్ వద్ద మహిళా కాంగ్రెస్ ధర్నా - బండి సంజయ్ తనయుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎర్రబెల్లి స్వర్ణ డిమాండ్
Read More...
సంజయ్ దిష్టిబొమ్మ దగ్దం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి