మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

మ‌హిళా కానిస్టేబుల్ దారుణ హ‌త్య‌..

  • వేట కొడ‌వ‌లితో గొంతుకోసిన దుండ‌గుడు
  • రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో ఘ‌ట‌న‌


అక్ష‌ర‌ద‌ర్బార్‌, రంగారెడ్డి :  రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలంలో మహిళా కానిస్టేబుల్‌ దారుణ హత్యకు గుర‌య్యారు. రాయపోలు - ఎండ్లగూడ రహదారిపై సోమ‌వారం ఉద‌యం ఈ ఘ‌ట‌న చోటుచేసుకుంది. పోలీసుల క‌థ‌నం ప్ర‌కారం.. కానిస్టేబుల్‌ నాగమణి హ‌య‌త్‌న‌గ‌ర్ పోలీస్ స్టేష‌న్‌లో విధులు నిర్వ‌ర్తిస్తున్నారు. గ‌తంలో ఆమెకు వివాహం కాగా.. ప‌దినెల‌ల క్రితం భ‌ర్త విడాకులు తీసుకున్నారు. ఈ క్ర‌మంలో నెల క్రితం మ‌రో వ్య‌క్తిని కులాంత‌ర వివాహం చేసుకున్నారు. ఇది త‌ట్టుకోలేని ఆమె సోద‌రుడు కానిస్టేబుల్‌ను దారుణంగా హ‌త్యచేశాడు. విధులకు వెళ్తుండ‌గా..  కారుతో ఢీకొట్టి వేట కొడ‌వ‌లితో గొంతుకోశాడు. మృతురాలి స్వ‌స్థ‌లం రాయ‌పోలుగా పోలీసులు గుర్తించారు.

Tags:

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఏసీబీ వలలో తహశీల్దార్

- రూ.14 వేల లంచం తీసుకుంటూ ప‌ట్టుబడిన సృజన్ - తహసీల్దార్‌ ఆఫీస్ లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ సోదాలు- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్‌...
వార్తలు 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

ఉద్యోగమంటూ ఘరానా మోసం

- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
క్రైమ్ 
Read More...
ఉద్యోగమంటూ ఘరానా మోసం

స్కీంలు కాదు.. సీట్లు కావాలి

- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
వార్తలు 
Read More...
స్కీంలు కాదు.. సీట్లు కావాలి