బ్యాంకు ఉద్యోగి హత్య

బ్యాంకు ఉద్యోగి హత్య

  • కారులో తాళ్లతో కట్టేసి ఉన్న మృతదేహం
  • వరంగల్ నగరంలోని రంగంపేటలో ఘటన 
  • మృతుడిది హనుమకొండలోని శ్రీనగర్ కాలనీ

వరంగల్ లో బ్యాంకు ఉద్యోగి హత్య

అక్షరదర్బార్, హనుమకొండ: 

వరంగల్ నగరంలోని రంగంపేటలో ఓ బ్యాంకు ఉద్యోగి హత్య కలకలం సృష్టించింది. మృతుడు హనుమకొండ శ్రీనగర్ కాలనీకి చెందిన వెలుగట్టి రాజా మోహన్ అని తెలిసింది. ఆయనను AP 36 Q 1546 కార్లో హత్య చేసి తాళ్లతో కట్టేసిన గుర్తుతెలియని వ్యక్తులు ఆ తరువాత కారును వదిలి పరారయ్యారు. విషయం తెలుసుకున్న పోలీసులు మంగళవారం క్లూస్ టీం ద్వారా వివరాలు సేకరించే పనిలో పడ్డారు. కాగా నగరంలో ఈ హత్య కలకలం రేపుతున్నది. మృతుడు కాకతీయ గ్రామీణ బ్యాంకు ఉద్యోగి అని తెలిసింది.. హత్య విషయమై మట్టెవాడ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు...IMG-20241203-WA0010

Tags:

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు    అక్షర దర్బార్, శాయంపేట : ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ ఆధ్వర్యంలో పత్తిపాక గ్రామంలో రైతు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ...
Read More...
ఇండోఫీల్ పెస్టిసైడ్ కంపెనీ అవగాహన సదస్సు

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

రైతులకు అండగా బీఆర్‌ఎస్‌ .    - ఎమ్మెల్యే పీఏ పీఏనా, మినిస్టరా?"    - రైతులపై కేసులు వద్దు.    - పరకాల మాజీ ఎమ్మెల్యే ధర్మారెడ్డి.    అక్షరదర్బార్, పరకాల:...
Read More...
రైతులకు అండగా బీఆర్‌ఎస్‌

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....   – ప్రజల విజ్ఞప్తి.    అక్షర దర్బార్, పరకాల: నడికూడ మండలంలోని కంటత్మకూర్ వాగుపై తాత్కాలికంగా వేసిన రోడ్డుపై వాగు ఉధృతంగా పొంగిపొర్లి...
Read More...
కంటత్మకూర్ వాగుపై ముందస్తు చర్యలేవి....

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.    42 సంవత్సరాలుగా వినాయక చవితి వేడుకలు    అక్షర దర్బార్ శాయంపేట : శాయంపేట మండలం పత్తిపాక గ్రామంలో పద్మశాలీల కులస్తులు...
Read More...
పద్మశాలీల గణపతి వద్ద అన్న ప్రసాదం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.

అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.      కౌకొండ అభివృద్ధే అఖిలపక్ష లక్ష్యం    అక్షర దర్బార్ ,పరకాల: కౌకొండ గ్రామానికి మూడు కిలోమీటర్ల బీటీ రోడ్డు పనులు నిలిచిపోవడంపై అఖిలపక్షం హైవేపై...
Read More...
అంబాల-హన్మకొండ హైవే దిగ్బంధం.