భూకంపం@5.3

భూకంపం@5.3

  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం 
  • ఏమి జరిగిందని ఆందోళన
  • రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు 

భూకంపం 

- రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు

అక్షరదర్బార్, హనుమకొండ:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించింది.. ఆందోళనతో ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఏమి జరిగిందని చర్చించుకుంటున్నారు.

7:28గంటలకి 10 సెకన్ల పాటు కంపించిన భూమితో ప్రజలు ఆందోళన చెందారు. స్వల్ప కాలమే భూమి కంపించి నట్లు కనిపించినా గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురుకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మంచంపై నిద్రించిన వారికి, కూర్చున్న వారికి కొద్ది సెకన్ల పాటు అటూ ఇటూ ఊపినట్లి అనుభూతి చెందారు. దీంతో బయటికి వచ్చి చర్చించుకోవడం కనిపించింది.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో వస్తువులు కూడా భూమి కంపించిన సమయంలో కింద పడ్డాయి.

 

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈరోజు ఉదయం 7:28 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు తెలిసింది. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని తెలిసింది.

Tags:

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి- ఎద్దుపై దాడి చేసి చంపినట్లు గుర్తింపు - ప్రజలు ఆందోళన చెందవద్దన్న జిల్లా ఎస్పీ అక్షరదర్బార్, చిట్యాల: పెద్దపులి సంచారం భూపాలపల్లి...
Read More...
భూపాలపల్లి జిల్లాలో పెద్దపులి

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...