భూకంపం@5.3

భూకంపం@5.3

  • కొన్ని సెకన్ల పాటు కంపించిన భూమి
  • ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం 
  • ఏమి జరిగిందని ఆందోళన
  • రిక్టర్ స్కేల్ పై 5.3గా నమోదు 

భూకంపం 

- రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు

అక్షరదర్బార్, హనుమకొండ:

ఉమ్మడి వరంగల్ జిల్లాలో బుధవారం ఉదయం భూమి కంపించింది.. ఆందోళనతో ఇండ్ల నుంచి బయటకు వచ్చిన జనం ఏమి జరిగిందని చర్చించుకుంటున్నారు.

7:28గంటలకి 10 సెకన్ల పాటు కంపించిన భూమితో ప్రజలు ఆందోళన చెందారు. స్వల్ప కాలమే భూమి కంపించి నట్లు కనిపించినా గతంలో ఎన్నడూ ఈ ప్రాంతంలో ఇలాంటి అనుభవం ఎదురుకాకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. మంచంపై నిద్రించిన వారికి, కూర్చున్న వారికి కొద్ది సెకన్ల పాటు అటూ ఇటూ ఊపినట్లి అనుభూతి చెందారు. దీంతో బయటికి వచ్చి చర్చించుకోవడం కనిపించింది.. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లలో వస్తువులు కూడా భూమి కంపించిన సమయంలో కింద పడ్డాయి.

 

*తెలుగు రాష్ట్రాల్లో స్వల్ప భూప్రకంపనలు*

హైదరాబాద్‌: తెలుగు రాష్ట్రాల్లో పలుచోట్ల స్వల్ప భూప్రకంపనలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్, ఖమ్మం ఈరోజు ఉదయం 7:28 నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లో భూప్రకంపనలు రిక్టర్ స్కేల్ పై 5.3 గా నమోదు అయినట్లు తెలిసింది. ఇళ్లు, అపార్టుమెంట్ల నుంచి ప్రజలు భయాందోళనతో బయటకు పరుగులు తీశారని తెలిసింది.

Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు