ఇద్దరిని చంపిన మావోలు!
By RV
On
- ఇన్ ఫార్మర్ల నెపంతో ఇద్దరి హత్య
- గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు
- మృతుల్లో ఒకరు పంచాయతీ కార్యదర్శి
- మృతదేహాల వద్ద లేఖ
అక్షరదర్బార్, వాజేడు: ములుగు జిల్లాలో మావోయిస్టులు పోలీస్ ఇన్ఫర్మేషన్ ఇద్దరు వ్యక్తులను హతమార్చారు. వాజేడు మండలం పెనుగోలు కాలనీకి చెందిన ఉయిక రమేష్, అర్జున్ ను గురువారం రాత్రి గుడ్డలతో నరికి హత్య చేశారు. మృతుల్లో ఒకరైన పెనుగోలు గ్రామస్తుడు రమేష్ ఇదే మండలంలోని పేరూరు గ్రామపంచాయతీ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. మృతదేహాల వద్ద మావోయిస్టులు లేఖలను వదిలారు. గతంలో హెచ్చరించినప్పటికీ పద్ధతి మార్చుకోకపోవడం వల్లే ఈ ఘటనకు పాల్పడినట్లు మావోయిస్టులు తమ లేఖలో పేర్కొన్నారు. ఇటీవల ములుగు జిల్లా, ఛత్తీస్ గడ్ సరిహద్దులో వరుస ఎన్ కౌంటర్లు జరిగిన నేపథ్యంలో మావోయిస్టులు ఈ ఘటనకు పాల్పడటం సంచలనం కలిగించింది. స్థానికంంగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 
Tags:
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం
Published On
By AV
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
“మా నానమ్మను గెలిపించండి”
Published On
By AV
“మా నానమ్మను గెలిపించండి” చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
మేడారం.. ట్రాఫిక్ నరకం
Published On
By RV
టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
Read More... మహారాష్ట్రలో పెను విషాదం
Published On
By RV
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
Read More...