కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • అన్నని చంపిన తమ్ముడి కుటుంబం 
  • తప్పించుకున్న మృతుడి కుమారుడు

అన్నని చంపిన తమ్ముడి కుటుంబం..

అక్షర దర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి లో తోడపుట్టిన అన్న ని తమ్ముడి కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది.దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50)అనే వ్యక్తి తన కొడుకు తో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్ళలో కారం పొడి చల్లి గొడ్డలితో  నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొయ్యూర్ ఎస్సై నరేష్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుడగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల