కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • అన్నని చంపిన తమ్ముడి కుటుంబం 
  • తప్పించుకున్న మృతుడి కుమారుడు

అన్నని చంపిన తమ్ముడి కుటుంబం..

అక్షర దర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి లో తోడపుట్టిన అన్న ని తమ్ముడి కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది.దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50)అనే వ్యక్తి తన కొడుకు తో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్ళలో కారం పొడి చల్లి గొడ్డలితో  నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొయ్యూర్ ఎస్సై నరేష్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుడగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ....

వృత్తికే మచ్చ.... ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కీచక పర్వం.. విద్యార్థినిని వేధించిన అధ్యాపకుడు.. అక్షర దర్బార్, పరకాల:విద్యాబుద్ధులు నేర్పి విద్యార్థులకు మార్గదర్శకుడిగా ఉండాల్సిన అధ్యాపకుడే కీచకుడిగా...
Read More...
వృత్తికే మచ్చ....

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి బీఆర్ఎస్‌లో చేరికల జోరు ఆహ్వానించిన నాగుర్ల వెంకటేశ్వర్లు అక్షర దర్బార్, పరకాల:నడికూడ మండలానికి చెందిన మాజీ...
Read More...
సొంత గూటికి నడికూడ మాజీ జడ్పిటిసి, మాజీ ఎంపిటిసి

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా? హనుమకొండ జిల్లా పరకాలకు చెందిన ఇద్దరు యువ వైద్యులు సైబర్ మోసగాళ్ల వలలో పడి భారీగా రూ.2.51 కోట్లు...
Read More...
రూ. 2.51 కోట్లు హాంఫట్.. ఎందుకో తెలుసా...

ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్

ఏసీబీ ట్రాప్  అక్షరదర్బార్, హనుమకొండ  హనుమకొండ జిల్లా అదనపు కలెక్టర్, జిల్లా ఇన్చార్జి విద్యాశాఖ అధికారి వెంకటరెడ్డిని రూ.60000 లంచం తీసుకుంటుండగా కలెక్టరేట్ లోని తన  కార్యాలయంలో...
Read More...
  ఏసీబీ వలలో అడిషనల్ కలెక్టర్