కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • అన్నని చంపిన తమ్ముడి కుటుంబం 
  • తప్పించుకున్న మృతుడి కుమారుడు

అన్నని చంపిన తమ్ముడి కుటుంబం..

అక్షర దర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి లో తోడపుట్టిన అన్న ని తమ్ముడి కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది.దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50)అనే వ్యక్తి తన కొడుకు తో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్ళలో కారం పొడి చల్లి గొడ్డలితో  నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొయ్యూర్ ఎస్సై నరేష్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుడగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల నరహరి (50) (తండ్రి  కనుకయ్య) అనుమానస్పదంగా మృతి చెందిన ఘటన...
Read More...
వ్యవసాయ బావిలో మృతదేహం కలకలం

రగిలిన కరీంనగర్

గంగుల క్యాంపు కార్యాలయం వద్ద ఉద్రిక్తత  ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై దాడికి బీజేపీ కార్యకర్తల యత్నం - కౌశిక్ రెడ్డి కారు, గంగుల క్యాంపు ఆఫీసులోని ఫర్నిచర్...
వార్తలు 
Read More...
రగిలిన కరీంనగర్

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి.    -మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి.    -కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు.    అక్షర దర్బార్, మొగుళ్లపల్లి:...
Read More...
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

యాక్సిడెంట్ లో ఒకరి మృతి

- మృతుడు మొగుళ్లపల్లి మండలం రంగాపురం గ్రామ నివాసి. - కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న హుజురాబాద్ పోలీసులు
క్రైమ్ 
Read More...
యాక్సిడెంట్ లో ఒకరి మృతి

వడదెబ్బతో వ్యక్తి మృతి..

వడదెబ్బతో వ్యక్తి మృతి శాయంపేట, అక్షర దర్బార్: భానుడి భగభగలతో మండిపోతున్న ఎండలు మరో ప్రాణాన్ని బలితీసుకున్నాయి. శాయంపేట మండలం పత్తిపాక గ్రామానికి చెందిన కందగట్ల సదాశివుడు...
Read More...
వడదెబ్బతో వ్యక్తి మృతి..