కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

కళ్లలో కారం చల్లి... గొడ్డలితో నరికి..

  • కాటారం మండలంలో దారుణ హత్య
  • అన్నని చంపిన తమ్ముడి కుటుంబం 
  • తప్పించుకున్న మృతుడి కుమారుడు

అన్నని చంపిన తమ్ముడి కుటుంబం..

అక్షర దర్బార్, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని దేవరాంపల్లి లో తోడపుట్టిన అన్న ని తమ్ముడి కుటుంబీకులు మర్డర్ చేసిన ఘటన శనివారం సంచలనం సృష్టించింది.దేవరాంపల్లి గ్రామానికి చెందిన మారుపాక సారయ్య(50)అనే వ్యక్తి తన కొడుకు తో కలిసి బైక్ పై వెళ్తుండగా దారికాసి కళ్ళలో కారం పొడి చల్లి గొడ్డలితో  నరికి చంపినట్లుగా తెలుస్తోంది. కాగా కొడుకు పారిపోవడంతో హత్య నుంచి తప్పించుకున్నాడు. విషయం తెలుసుకున్న కొయ్యూర్ ఎస్సై నరేష్ ఘటనాస్థలికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. భూ తాగాదాలతోనే హత్య జరిగినట్లుగా ప్రచారం జరుగుతుడగా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పుంటించుకున్న డ్రైవర్ వరంగల్ జిల్లా నర్సంపేట బస్ స్టేషన్ వద్ద ఘటన సమ్మె పట్ల ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఆత్మహత్యాయత్నం
క్రైమ్ 
Read More...
ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం

లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

- అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్ట్- దొంగిలించిన బైక్‌పై వచ్చి ఘాతుకం.. - చురుగ్గా వ్యవహరించి పట్టుకున్న పోలీసులు
క్రైమ్ 
Read More...
లిఫ్ట్ ఇచ్చి మహిళపై అఘాయిత్యం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం రైతులు దళాలను నమ్మొద్దు..   ప్రభుత్వ కేంద్రాల్లోనే అమ్మాలి ఏఎంసీ చందుపట్ల రాజిరెడ్డి అక్షరదర్బార్, పరకాల:నడికూడ మండల కేంద్రంలో...
Read More...
మొక్కజొన్న, వరి ధాన్యం కొనుగోలు కేంద్రలు ప్రారంభం

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్...
క్రైమ్ 
Read More...
భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

దోషులను వదిలే ప్రసక్తే లేదు

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? - సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి...
వార్తలు 
Read More...
దోషులను వదిలే ప్రసక్తే లేదు