కత్తులు, రాడ్లతో చంపారు

కత్తులు, రాడ్లతో చంపారు

-  ఇప్పటివరకు పదిమంది నిందితుల గుర్తింపు

  • ఏడుగురు నిందితుల అరెస్ట్
  • మరో ముగ్గురు నిందితుల పరార్ 
  • ఆ ముగ్గురిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 
  • ఏ 8 గా కొత్త హరిబాబు 
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు
ఏడుగురు నిందితుల అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో ముగ్గురు
 భూమి త‌గాదనే హ‌త్య‌కు కార‌ణం


అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మకొండ‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్ట‌యిన వారిలో రేణిగుంట్ల సంజీవ్,  పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరు కిరణ్, రేణిగుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ఉన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారు. ఎకరం భూమి విషయంలో తగాదానే రాజలింగమూర్తి హత్యకు కారణమ‌ని పోలీసులు వెల్లడించారు.

ఈ పత్రికా సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.Screenshot_2025-02-23-10-34-28-005_com.google.android.apps.docsScreenshot_2025-02-23-10-34-39-590_com.google.android.apps.docs

Tags:

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

పేకాట శిబిరంపై పోలీసుల దాడి.... ఐదుగురు అదుపులోకి…  నగదు, మొబైళ్లు, కార్డులు స్వాధీనం అక్షరదర్బార్, శాయంపేట:శాయంపేట మండలం తాహరాపూర్ గ్రామ శివారులో గోకుంట చెరువు కట్ట...
Read More...
పేకాట శిబిరంపై పోలీసుల దాడి.

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి పరకాల ఎమ్మెల్యే రేవూరి అక్షర దర్బార్,పరకాల: పరకాల పట్టణ కేంద్రంలో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక ఎమ్మెల్యే రేవూరి...
Read More...
ప్రభుత్వ ఆసుపత్రి పనులు వేగవంతం చేయాలి

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు

సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు  అక్షరదర్బార్, పరకాల:దేశంలో ఎక్కడా లేనివిధంగా పేదల ఆకలి తీర్చడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సన్న బియ్యం పథకం...
Read More...
సన్న బియ్యం పంపిణీలో కౌన్సిలర్లు