కత్తులు, రాడ్లతో చంపారు

కత్తులు, రాడ్లతో చంపారు

-  ఇప్పటివరకు పదిమంది నిందితుల గుర్తింపు

  • ఏడుగురు నిందితుల అరెస్ట్
  • మరో ముగ్గురు నిందితుల పరార్ 
  • ఆ ముగ్గురిలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ 
  • ఏ 8 గా కొత్త హరిబాబు 
  • వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ కిరణ్ ఖరే

రాజ‌లింగ‌మూర్తి హ‌త్య కేసు ఛేదించిన పోలీసులు
ఏడుగురు నిందితుల అరెస్ట్‌.. ప‌రారీలో మ‌రో ముగ్గురు
 భూమి త‌గాదనే హ‌త్య‌కు కార‌ణం


అక్ష‌ర‌ద‌ర్బార్‌, హ‌న్మకొండ‌: రాష్ట్ర‌వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించిన భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సామాజిక కార్యకర్త రాజలింగమూర్తి హత్య కేసును పోలీసులు ఛేదించారు. ఏడుగురు నిందితులను అరెస్టు చేసి ఈ రోజు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. మరో ముగ్గురు పరారీలో ఉన్నారు. అరెస్ట‌యిన వారిలో రేణిగుంట్ల సంజీవ్,  పింగిలి సేమంత్, మోరే కుమార్, కొత్తూరు కిరణ్, రేణిగుంట్ల కొమురయ్య, దాసరపు కృష్ణ, రేణిగుంట్ల సాంబయ్య ఉన్నారు. మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ కొత్త హరిబాబు, పుల్ల నరేష్, పుల్ల సురేష్ పరారీలో ఉన్నారు. ఎకరం భూమి విషయంలో తగాదానే రాజలింగమూర్తి హత్యకు కారణమ‌ని పోలీసులు వెల్లడించారు.

ఈ పత్రికా సమావేశంలో భూపాలపల్లి డీఎస్పీ సంపత్ రావు, భూపాలపల్లి సిఐ నరేష్ కుమార్, చిట్యాల సిఐ మల్లేష్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు, భూపాలపల్లి గణపురం, రేగొండ, టేకుమట్ల ఎస్బి లు సాంబమూర్తి, రమేష్, అశోక్, సందీప్, సుధాకర్, రాజు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.Screenshot_2025-02-23-10-34-28-005_com.google.android.apps.docsScreenshot_2025-02-23-10-34-39-590_com.google.android.apps.docs

Tags:

మూడు నెలల్లో నిర్వహించాలి

మూడు నెలల్లో నిర్వహించాలి  - గ్రామపంచాయతీ ఎన్నికలపై హైకోర్టు తీర్పు    అక్షరదర్బార్, హైదరాబాద్: గ్రామపంచాయతీ ఎన్నికలు మూడు నెలల్లో నిర్వహించాలని హైకోర్టు ప్రభుత్వం, రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని...
Read More...
మూడు నెలల్లో నిర్వహించాలి

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర