ఫ్లాష్.. ఫ్లాష్.. రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై మృతి
By DS
On
- కారు- బైక్ ఢీకొనడంతో దుర్ఘటన
- ప్రమాదంలో మరో ఇద్దరు యువకులు దుర్మరణం
అక్షరదర్బార్, జగిత్యాల: రోడ్డు ప్రమాదంలో మహిళా ఎస్సై శ్వేత మృతి చెందారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఎస్సై శ్వేతతోపాటు మరో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. చిల్వ కోడూరు వద్ద కారు బైక్ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఎస్సై శ్వేత జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్క్వార్టర్లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags:
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం
Published On
By AV
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
“మా నానమ్మను గెలిపించండి”
Published On
By AV
“మా నానమ్మను గెలిపించండి” చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
మేడారం.. ట్రాఫిక్ నరకం
Published On
By RV
టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
Read More... మహారాష్ట్రలో పెను విషాదం
Published On
By RV
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
Read More...