21 మంది ఐపీఎస్ ల బదిలీ

21 మంది ఐపీఎస్ ల బదిలీ

  • సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
  • వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్ 
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా 
  • కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ 

- సీపీలు, ఎస్పీలకు స్థానచలనం 
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్ 
- అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా బదిలీ 
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం

అక్షరదర్బార్, వరంగల్

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, మరో ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగింది. 14 మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇన్నాళ్లు పనిచేసిన అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం నియమితులయ్యారు. ఎమ్మెల్సీ టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మొదట ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది.IMG-20250307-WA0032IMG-20250307-WA0033IMG-20250307-WA0030     IMG-20250307-WA0027IMG-20250307-WA0026

Tags:

గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసుల నమోదు 
క్రైమ్ 
Read More...
గ్రామాల్లో దొంగల హల్చల్

మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

పల్సర్ బైక్, నగదు అపహరణ కరెంట్ వైర్లూ చోరీ.. కేసు నమోదు  మొగుళ్లపల్లి మండలంలో ప్రజల ఆందోళన
క్రైమ్ 
Read More...
మూడు గ్రామాల్లో దొంగల హల్చల్

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ అక్షర దర్బార్,పరకాల : మండుటెండలో జీవనోపాధి కోసం రోడ్డుపై కూరగాయలు, పండ్లు అమ్ముకుంటున్న చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ తోడ్పాటు...
Read More...
చిరు వ్యాపారులకు ఇనుగాల ట్రస్ట్ అండ

బావిలో ముగ్గురు మృతి

పూడిక తీస్తుండగా తెగిన క్రేను వైరు ముగ్గురు కూలీలు అక్కడికక్కడే మృతి  మరొకరికి తీవ్ర గాయాలు  కొరికిశాల గ్రామంలో విషాదం
క్రైమ్ 
Read More...
బావిలో ముగ్గురు మృతి

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ