21 మంది ఐపీఎస్ ల బదిలీ

21 మంది ఐపీఎస్ ల బదిలీ

  • సీపీలు, ఎస్పీలకు స్థానచలనం
  • వరంగల్ సిపిగా సన్ ప్రీత్ సింగ్ 
  • రామగుండం సీపీగా అంబర్ కిషోర్ ఝా 
  • కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం 

21 మంది ఐపీఎస్ ల బదిలీ 

- సీపీలు, ఎస్పీలకు స్థానచలనం 
- వరంగల్ సీపీగా సన్ ప్రీత్ సింగ్ 
- అంబర్ కిషోర్ ఝా రామగుండం సీపీగా బదిలీ 
- కరీంనగర్ సీపీగా గౌస్ ఆలం

అక్షరదర్బార్, వరంగల్

రాష్ట్రంలో 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు విడుదల చేసింది. బదిలీ అయిన వారిలో ఒక అడిషనల్ డీజీ, ఇద్దరు ఐజీపీలు, మరో ఇద్దరు డీఐజీలు ఉన్నారు. ఇద్దరు నాన్ క్యాడర్ ఎస్పీలకు సైతం స్థానచలనం కలిగింది. 14 మంది ఎస్పీలు కూడా బదిలీ అయ్యారు. వరంగల్ పోలీస్ కమిషనర్ గా ఇన్నాళ్లు పనిచేసిన అంబర్ కిషోర్ ఝా రామగుండం పోలీస్ కమిషనర్ గా బదిలీ కాగా, ఆయన స్థానంలో సన్ ప్రీత్ సింగ్ వరంగల్ పోలీస్ కమిషనర్ గా నియమితులయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనర్ గా గౌస్ ఆలం నియమితులయ్యారు. ఎమ్మెల్సీ టీచర్స్, పట్టభద్రుల ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో మొదట ఐపీఎస్ అధికారుల బదిలీ జరిగింది.IMG-20250307-WA0032IMG-20250307-WA0033IMG-20250307-WA0030     IMG-20250307-WA0027IMG-20250307-WA0026

Tags:

తహసిల్దార్ల బదిలీ

పదిమంది తహసిల్దార్లు, ముగ్గురు నాయబ్ తహసిల్దార్లకు స్థాన చలనం జిల్లా కలెక్టర్ ఉత్తర్వులు జారీ
వార్తలు 
Read More...
తహసిల్దార్ల బదిలీ

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

విద్యుత్ షాక్‌తో మహిళ మృతి.. అక్షర దర్బార్,నడికూడ: నడికూడ మండలంలోని వరికోలు గ్రామంలో విద్యుత్ షాక్‌కు గురై సనుగోజు వనమాల (46) శుక్రవారం సాయంత్రం మృతి చెందారు....
Read More...
విద్యుత్ షాక్‌తో మహిళ మృతి..

ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

నగదు, బంగారం, వెండి స్వాధీనం చేసుకున్న ఏసీబీ బహిర్గతమైన వాట్సాప్ చాటింగ్.. అధికారుల అవినీతి గుట్టురట్టు ఫోన్ పే ద్వారానే రూ.42 లక్షల లావాదేవీలు వడ్డేపల్లి సబ్...
క్రైమ్ 
Read More...
ఎస్ఆర్ఓల ఇళ్లలో కనకవర్షం

ఏసీబీ అధికారుల సోదాలు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు కీలక పత్రాలు, డాక్యుమెంట్లు పరిశీలన 
వార్తలు 
Read More...
ఏసీబీ అధికారుల సోదాలు

బర్త్ డే వేడుకల్లో విషాదం

స్విమ్మింగ్ పూల్ లో  పడి తల్లి, ఇద్దరు కూతుర్లు మృతి హనుమకొండ జిల్లాలో ఘటన 
క్రైమ్ 
Read More...
బర్త్ డే వేడుకల్లో విషాదం