ఫ్లాష్‌..ఫ్లాష్‌.. వివాహేత‌ర సంబంధంతో మ‌హిళ హ‌త్య‌

ఫ్లాష్‌..ఫ్లాష్‌..  వివాహేత‌ర సంబంధంతో మ‌హిళ హ‌త్య‌

  • అడ‌విలోకి తీసుకెళ్లి దారుణం
  • కాటారం మండలంలో ఘ‌ట‌న‌..
  • పోలీసుల అదుపులో నిందితుడు

అక్ష‌ర‌ద‌ర్బార్‌, కాటారం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటారం మండలంలోని అంకుశాపూర్ శివారులో ఓమహిళ దారుణ హత్యకు గురైంది. వివాహేతర సంబంధం కారణంగానే హత్య జరిగినట్లు తెలిసింది. స్థానికుల క‌థ‌నం ప్ర‌కారం.. భూపాలపల్లి మండలం కమలాపూర్ గ్రామానికి చెందిన కాలువ శైల‌జ (38)కు అంకుశాపూర్ గ్రామానికి చెందిన ఓ వ్యక్తితో గ‌త ఐదేండ్లుగా వివాహేతర సంబంధం న‌డుస్తోంది. గత కొన్ని రోజులుగా వారి మధ్య గొడవలు జరుగుతునట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే సదరు వ్యక్తి  మూడు రోజుల క్రితం శైల‌జ‌ను అడవిలోకి తీసుకెళ్లి హత్య చేశాడు. ఈమేర‌కు శుక్రవారం పోలీసుల ఎదుట లొంగిపోయాడని తెలిసింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపడుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Tags:

భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

- నలుగురు సభ్యుల అంతర్రాష్ట్ర ముఠా అరెస్టు- రూ. 2.50 కోట్ల విలువైన 20 కిలోల హాష్ ఆయిల్ స్వాధీనం- నిందితులు ఒడిశా, ఆంధ్రప్రదేశ్...
క్రైమ్ 
Read More...
భారీగా 'హాష్ ఆయిల్' పట్టివేత

దోషులను వదిలే ప్రసక్తే లేదు

- కాళేశ్వరం ప్రాజెక్టుపై కేంద్రం ఎందుకు మౌనంగా ఉంది? - సీఎం రేవంత్ రెడ్డి నిలదీత"- లక్ష ఎకరాలకు కూడా నీళ్లివ్వని కాళేశ్వరం.. రిపేర్లు చేసి...
వార్తలు 
Read More...
దోషులను వదిలే ప్రసక్తే లేదు

తప్పిన పెను ప్రమాదం...

తప్పిన పెను ప్రమాదం... లారీ తాకి తెగిన సర్వీస్ వైరు... డ్రైవర్‌కు స్వల్ప గాయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల పట్టణంలోని బస్టాండ్ వెనుక కాలనీలో ఆదివారం ప్రమాదం...
Read More...
తప్పిన పెను ప్రమాదం...

4.45 గంటల పర్యటన

- మధ్యాహ్నం 3 మూడు గంటలకు కాళేశ్వరం చేరుకోనున్న సీఎం - శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దర్శనం అనంతరం మేడిగడ్డకు - సాయంత్రం 6.30 గంటలకు...
వార్తలు 
Read More...
4.45 గంటల పర్యటన

ఈత సరదా ప్రాణం తీసింది..

ఈత సరదా ప్రాణం తీసింది..    చలివాగు ప్రాజెక్టు కాలువలో వ్యక్తి గల్లంతు      హెచ్చరికలు లెక్కచేయని యువకులు    అక్షరదర్బార్, శాయంపేట: శాయంపేట మండలం జోగంపల్లి చలివాగు ప్రాజెక్టు వద్ద...
Read More...
ఈత సరదా ప్రాణం తీసింది..