ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పంజా..
By DS
On
- ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల వాహనం పేల్చివేత
- 8 మంది జవాన్లు, డ్రైవర్ మృతి
- మరికొందరికి తీవ్ర గాయాలు
- ధృవీకరించిన బస్తర్ ఐజీ
అక్షరదర్బార్, ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 8 మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ చనిపోయారని సమాచారం. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. బీజాపుర్ జిల్లాలోని బడ్రె - కుట్రు రహదారిలో ఈ ఘటన జరిగినట్లు బస్తర్ ఐజీ ధృవీకరించారు. మందుపాతర పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం.
Tags:
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం
Published On
By AV
సర్పంచ్ సనత్ చోరవతో అంగన్వాడీకి పునర్నిర్మాణం రూ.1.80 లక్షలతో పాత స్కూల్ భవనానికి రిపేర్లు జంగిలి రత్నాకర్ ఉదారత అక్షర దర్బార్, పరకాల:పరకాల మండలం అలియాబాద్...
“మా నానమ్మను గెలిపించండి”
Published On
By AV
“మా నానమ్మను గెలిపించండి” చిన్నారి అభ్యర్థనకు కరిగిన ఓటర్ల హృదయాలు అక్షరదర్బార్, పరకాల:పరకాల మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో 12వ వార్డులో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా కొనసాగుతోంది....
మేడారం.. ట్రాఫిక్ నరకం
Published On
By RV
టెక్నాలజీ తుస్సు.. యంత్రాంగం ఫస్సు! మేడారం - హనుమకొండ 11 గంటల జర్నీ
Read More... మహారాష్ట్రలో పెను విషాదం
Published On
By RV
ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ దుర్మరణం ప్రమాదంలో అజిత్ సహా ఆరుగురు మృతి
Read More...