ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల పంజా..
By RK
On
- ఐఈడీ బాంబుతో భద్రతా బలగాల వాహనం పేల్చివేత
- 8 మంది జవాన్లు, డ్రైవర్ మృతి
- మరికొందరికి తీవ్ర గాయాలు
- ధృవీకరించిన బస్తర్ ఐజీ
అక్షరదర్బార్, ఛత్తీస్గఢ్ : ఛత్తీస్గఢ్లోని బీజాపుర్ జిల్లాలో దారుణం జరిగింది. భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని మావోయిస్టులు ఐఈడీ బాంబుతో పేల్చివేశారు. సోమవారం జరిగిన ఈ ఘటనలో 8 మంది భద్రతా సిబ్బంది, ఒక డ్రైవర్ చనిపోయారని సమాచారం. మరొకరి పరిస్థితి విషమంగా ఉందని, మరో ఐదుగురికి గాయాలయ్యాయని తెలుస్తోంది. బీజాపుర్ జిల్లాలోని బడ్రె - కుట్రు రహదారిలో ఈ ఘటన జరిగినట్లు బస్తర్ ఐజీ ధృవీకరించారు. మందుపాతర పేలిన సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నట్లు సమాచారం.
Tags:
స్కీంలు కాదు.. సీట్లు కావాలి
Published On
By RV
- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
Read More... కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ
Published On
By AV
కమిషనర్ తీరుపై ఆసక్తికర చర్చ - జాతీయ పతాకానికి సెల్యూట్ చేయకుండా నిల్చున్న పవన్ - మరోసారి చర్చనీయం అక్షరదర్బార్,పరకాల: జాతీయ పతాక ఆవిష్కరణ కార్యక్రమంలో పరకాల...
'మహా' రూపురేఖలు
Published On
By RV
- మల్టీ లెవెల్ పార్కింగ్ నుంచి మెగా డ్రైనేజీ ప్రాజెక్టు వరకు!
Read More... కాలేజీ గ్రౌండా.. నీటి మడుగా!
Published On
By AV
కాలేజీ గ్రౌండా.. నీటి! చినుకు పడితే చిత్తడే.. విద్యార్థులు, వాకర్లకు తీవ్ర ఇబ్బందులు ఎలిఫ్యాడ్ కోసం వేసిన సీసీని తొలగించకుండా వదిలేయడంతో సమస్య అక్షరదర్బార్, పరకాల:పరకాల...