ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..

ఆయిల్ ఫామ్ పంట దగ్ధం ..
 
ఆవేదన వ్యక్తం చేసిన మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
 ఆయిల్ పంట ఫామ్ దగ్ధం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని  మాజీ ఎంపీపీ మెతుకు తిరుపతిరెడ్డి కోరారు. ఆదివారం మండల కేంద్రంలో విలేకరులతో మాట్లాడారు.. మెతుకు తిరుపతిరెడ్డి తెలిపిన కథనం మేరకు..మండలంలోని ప్రగతి సింగారం గ్రామ రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 179/3 గల వ్యవసాయ భూమి మూడు సంవత్సరాల క్రితం ఆయిల్ ఫామ్ పెట్టడం జరిగిందని తన వ్యవసాయ భూమి పక్కన ప్రగతి సింగారం మాజీ ఉపసర్పంచ్ భర్త మోరే శ్రీనివాస్ అనే వ్యక్తి శనివారం మధ్యాహ్నం 3 గంటలకు తన ఆయిల్ ఫామ్ తోటకు తన యొక్క వ్యవసాయ పొలంనకు  మధ్యగల కందకాన్ని కావాలని ఉద్దేశపూర్వకంగా తోటను ధ్వంసం చేయుట కొరకు కందకాన్ని నిప్పుతో అంటించగా కందకం కాలుతూ  20 గుంటల భూమిలో గల ఆయిల్ ఫామ్ చెట్లు కాలిపోగా అందులోని డ్రిప్ పైపులు మరియు పివిసి పైపులు గేటు వాల్స్ కాలిపోవడం జరిగిందని మెతుకు తిరుపతిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న మా తండ్రి ఏడుస్తూ మంటలార్పుతుండగా అక్కడినుండి మోరి శ్రీనివాస్ వెళ్లిపోవడం జరిగిందని ఉద్దేశపూర్వకంగా కావాలని ఆయిల్ ఫామ్ తోటను కాలబెట్టి నష్టం చేసిన మోరే శ్రీనివాస్ పై చట్టరీత్యా చర్యలు తీసుకోని తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ విషయాన్ని  స్థానిక ఎస్సై జక్కుల పరమేష్ నీ వివరణ కోరగా తిరుపతి రెడ్డి పిర్యాదు మేరకు విచారణ చెప్పినట్టు తెలిపారు.IMG-20250112-WA1323
Tags:

ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

  ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ ఈరోజు నగరానికి రానున్నారు. ఈ మేరకు ఏఐసీసీ నుంచి రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలకు సమాచారం అందింది. ఢిల్లీ నుండి హైదారాబాద్
Read More...
ఈరోజు సాయంత్రం హనుమకొండకు రాహుల్ గాంధీ..

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు గమనించగా పోలీసులకు సమాచారం అందించారు....
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

ఎర్ర చెరువులో గుర్తుతెలియని మృతదేహం  అక్షర దర్బార్, కాటారం :జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహాదేవపూర్ మండలకేంద్రంలోని ఎర్రచెరువులో గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. అటుగా వెళ్లిన స్థానికులు...
Read More...
ఎర్రచెరువులో మృతదేహం లభ్యం

వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

నిన్న డీటీసీ శ్రీనివాస్ ఇళ్లల్లో ఏసీబీ రైడ్స్‌.. అరెస్ట్‌ ఇవాళ ర‌వాణాశాఖ జిల్లా అధికారి ల‌క్ష్మి బ‌దిలీ  ఉత్త‌ర్వులు జారీచేసిన ఉన్న‌తాధికారులు ఇన్‌చార్జి డీటీవోగా ఎంవీఐ శోభన్...
క్రైమ్  వరంగల్ 
Read More...
వ‌రంగల్ డీటీవోపై వేటు.. ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు

  10 గంట‌ల‌కుపైగా విచారించిన ఏసీబీ.. వ‌రంగ‌ల్‌, జ‌గిత్యాల‌, హైద‌రాబాద్‌లో ఏక‌కాలంలో సోదాలు రూ. కోట్ల‌ల్లో అక్ర‌మాస్తులు గుర్తింపు విలువైన ప‌త్రాలు, ద‌స్తావేజులు స్వాధీనం ర‌వాణాశాఖ‌లో క‌ల‌క‌లం అక్ష‌ర‌ద‌ర్బార్‌,...
క్రైమ్  వరంగల్ 
Read More...
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో వరంగల్‌ డీటీసీ అరెస్టు