గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
22,500/- రూపాయల విలువ గల  వివిధ కంపెనీలకు చెందిన  గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు. వివరాల్లోకి వెళితే.. శాయంపేట ఎస్సై పరమేష్  కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కొసరి గోపాల్  అను అతను తన కిరాణం షాపులో  ప్రభుత్వ నిషేధిత  గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడనే  నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరణం షాపు వద్దకు వెళ్లేసరికి పోలీసువారిని చూసి పారిపోతుండగా అతడిని పట్టుకొని  అతని కిరాణం  షాపులో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను  సీజ్ చేసి నిందితుడిని  అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాయంపేట ఎస్సై  తెలిపారు. ఇందులో ఎస్ఐతో పాటు సిబ్బంది సాగర్, ఖాళీద్ పాల్గొన్నారు.IMG-20241225-WA1377
Tags:

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా? అసైన్డ్‌ భూముల్లో తవ్వకాలకు అనుమతులపై డా. కాళీ ప్రసాద్‌రావు ప్రశ్న అక్షరదర్బార్, పరకాల నడికూడ మండలంలోని కంటాత్మకూర్‌ గ్రామంలోని చాకిరేవు...
Read More...
చాకిరేవు గుట్టపై అక్రమ మైనింగ్‌కు అనుమతులెలా?

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను! గ్రానైట్ పేరుతో గుప్తనిధుల వేటా?..  చాకిరేవు గుట్ట పరిరక్షణకు గ్రామస్తుల దీక్ష అక్షరదర్బార్,నడికూడనడికూడ మండలంలోని కంఠాత్మకూర్ గ్రామంలోని చాకిరేవు గుట్టపై...
Read More...
ఆ గుట్టపై కాంట్రాక్టర్ కన్ను!

ఏసీబీ వలలో తహశీల్దార్

- రూ.14 వేల లంచం తీసుకుంటూ ప‌ట్టుబడిన సృజన్ - తహసీల్దార్‌ ఆఫీస్ లో కొన‌సాగుతున్న‌ ఏసీబీ సోదాలు- భూమి మార్పిడి కోసం లంచం డిమాండ్‌...
వార్తలు 
Read More...
ఏసీబీ వలలో తహశీల్దార్

ఉద్యోగమంటూ ఘరానా మోసం

- ఏపీకి చెందిన సైబర్ నేరస్తుడి అరెస్ట్
క్రైమ్ 
Read More...
ఉద్యోగమంటూ ఘరానా మోసం

స్కీంలు కాదు.. సీట్లు కావాలి

- ఓబీసీ ప్రెసిడెంట్, కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్ రాజ్ యాదవ్
వార్తలు 
Read More...
స్కీంలు కాదు.. సీట్లు కావాలి