గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
22,500/- రూపాయల విలువ గల  వివిధ కంపెనీలకు చెందిన  గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు. వివరాల్లోకి వెళితే.. శాయంపేట ఎస్సై పరమేష్  కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కొసరి గోపాల్  అను అతను తన కిరాణం షాపులో  ప్రభుత్వ నిషేధిత  గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడనే  నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరణం షాపు వద్దకు వెళ్లేసరికి పోలీసువారిని చూసి పారిపోతుండగా అతడిని పట్టుకొని  అతని కిరాణం  షాపులో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను  సీజ్ చేసి నిందితుడిని  అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాయంపేట ఎస్సై  తెలిపారు. ఇందులో ఎస్ఐతో పాటు సిబ్బంది సాగర్, ఖాళీద్ పాల్గొన్నారు.IMG-20241225-WA1377
Tags:

గోదావరి జలాలను వృదా చేయొద్దు

- వెంటనే కన్నెపల్లి మోటార్లు ప్రారంభించాలి- లేకపోతే 50 వేల మంది రైతులతో వచ్చి పంప్‌హౌస్‌ను మేమే ఆన్ చేస్తాం- కేసీఆర్‌కు వారం రోజులు...
వార్తలు 
Read More...
గోదావరి జలాలను వృదా చేయొద్దు

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ అధ్యక్షుడిగా నారగాని రమేష్, ప్రధాన కార్యదర్శిగా పంచమనేని భాస్కరరావు అక్షరదర్బార్,నడికూడ: నడికూడ మండల కేంద్రంలో ఆదివారం నిర్వహించిన మండల జర్నలిస్టుల...
Read More...
నడికూడ ప్రెస్ క్లబ్‌కు నూతన కమిటీ

భర్త హత్యకు భార్య స్కెచ్

- రూ.4 లక్షల సుపారీ- సింగారం మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేధన- యాకయ్య మృతి వెనుక అసలు నిజాలు బయటపెట్టిన...
క్రైమ్ 
Read More...
భర్త హత్యకు భార్య స్కెచ్

దొంగతనం కేసు ఛేదన

దొంగతనం కేసు ఛేదన ఆరుగురు నిందితుల అరెస్టు.. రూ.1.50 లక్షల నగదు స్వాధీనం అక్షరదర్బార్, కాళేశ్వరం: గత ఏడాది నిర్వహించిన సరస్వతీ పుష్కరాల సందర్భంగా భక్తుల కోసం...
Read More...
దొంగతనం కేసు ఛేదన

సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

27 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ పేద ప్రజలకు ఆర్థిక భారం తగ్గించేందుకు సీఎం సహాయ నిధి భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు...
Read More...
సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ