గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు

గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు
 
అక్షర దర్బార్, శాయంపేట 
 
22,500/- రూపాయల విలువ గల  వివిధ కంపెనీలకు చెందిన  గుట్కా ప్యాకెట్లను సీజ్ చేసిన  శాయంపేట పోలీసులు. వివరాల్లోకి వెళితే.. శాయంపేట ఎస్సై పరమేష్  కథనం ప్రకారం వివిధ గ్రామాల్లో పెట్రోలింగ్ చేస్తుండగా వసంతపూర్ గ్రామానికి చెందిన కొసరి గోపాల్  అను అతను తన కిరాణం షాపులో  ప్రభుత్వ నిషేధిత  గుట్కా ప్యాకెట్లను అమ్ముచున్నాడనే  నమ్మదగిన సమాచారం మేరకు అతని కిరణం షాపు వద్దకు వెళ్లేసరికి పోలీసువారిని చూసి పారిపోతుండగా అతడిని పట్టుకొని  అతని కిరాణం  షాపులో దాచి ఉంచిన గుట్కా ప్యాకెట్లను  సీజ్ చేసి నిందితుడిని  అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకువచ్చి సదరు నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు శాయంపేట ఎస్సై  తెలిపారు. ఇందులో ఎస్ఐతో పాటు సిబ్బంది సాగర్, ఖాళీద్ పాల్గొన్నారు.IMG-20241225-WA1377
Tags:

లంచం అడిగితే నా దృష్టికి తేండి

- పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్...
వార్తలు 
Read More...
లంచం అడిగితే నా దృష్టికి తేండి

లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

పేదల సంక్షేమంలో రాజీ లేదు.. నియోజకవర్గ అభివృద్ధియే మా లక్ష్యం- వరంగల్ ఎయిర్‌పోర్ట్ ఆలస్యానికి కేంద్ర ప్రభుత్వమే కారణం- ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి...
వార్తలు 
Read More...
లంచాలు అడిగితే నా దృష్టికి తేండి

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

తీర్మానం లేకుండా నిధుల డ్రా.. వార్డు సభ్యుల ఆగ్రహం అక్షర దర్బార్, శాయంపేట: గ్రామపంచాయతీలో తీర్మానం చేసి వార్డు సభ్యుల అనుమతితోనే నిధులు డ్రా చేయాలని కోరుతూ...
Read More...
తీర్మానం లేకుండా నిధుల డ్రా.. 

సీఐ, ఎస్సై సస్పెన్షన్

- ఒకే కేసులో సీఐ, ఎస్ఐలను సస్పెన్షన్ చేసిన వరంగల్ సీపీ - విచారణలో అవినీతి ఆరోపణలు నిజమని తేలటంతో నిర్ణయం
క్రైమ్ 
Read More...
సీఐ, ఎస్సై సస్పెన్షన్

జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న

ఆయన స్వస్థలం మరిపెడ అదనపు బాధ్యతల నుంచి కలెక్టర్ రిలీవ్ 
వార్తలు 
Read More...
 జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా వెంకన్న