ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు
ఘనంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు..
అక్షర దర్బార్, కాటారం :కాటారం మండలకేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం ఘనంగా 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించారు.ఈ సందర్భంగా మహనీయుల చిత్ర పటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాలాపన చేస్తూ జెండా వందనం చేశారు. అనంతరం విద్యార్థులకు పెన్నులు, నోట్ బుక్స్ అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జక్కు రాకేష్,ఇంచార్జి కాటారం మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జోడు శ్రీనివాస్,యూత్ మండల అధ్యక్షుడు రామిళ్ల కిరణ్, పార్టీ నాయకులు పంతకాని సడవలి, వూర వెంకటేశ్వర్లు, మందల లక్ష్మా రెడ్డి, వంగల రాజేందర్ చారి, రామిళ్ల రాజు, మేడిగడ్డ దుర్గా రావు, కొండపర్తి రవి, జాడి శ్రీశైలం, ఊరుగొండ లింగయ్య, చల్ల శేఖర్, బొడ్డు సుధాకర్, గడ్డం చిన్న చంద్రయ్య, చకినాల రాజయ్య, చందా శ్రీనివాస్, మానేం రాజబాపు, జాగిరి మహేష్, అజ్మీరా దేవా నాయక్, వేములవాడ రాజబాపు, పున్నం సతీష్, బొడ్డు మధూకర్, ఎల్పుల రమేష్, రజినీకాంత్, పోత సంతోష్, తోట బాపు, గంట సమ్మయ్య, గట్టు రమేష్, తోట చంద్రయ్య, ఓలపు శ్రీనివాస్, గంట సమ్మయ్య, తోట బాపు లు పాల్గొన్నారు.