బతకడానికి వచ్చి బలవన్మరణం

బతకడానికి వచ్చి బలవన్మరణం

జనగామలో తమిళనాడు దంపతుల ఆత్మహత్య

విచారణ చేపట్టిన పోలీసులు

 కుటుంబ కలహాలతో భార్యాభర్తలు  కిరోసిన్ పోసుకుని బలవన్మరణానికి పాల్పడిన సంఘటన జనగామ జిల్లా కేంద్రంలోని వీవర్స్ కాలనీలో చోటుచేసుకుంది. తమిళనాడుకు చెందిన సెల్వ రాజు(55),  భాగ్యలక్ష్మి (50) 20 సంవత్సరాల క్రితం బతుకుతెరువు కోసం జనగామ కు వచ్చారు. చిరు వ్యాపారం చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ఈ క్రమంలో ఏర్పడ్డ కుటుంబ కలహాలతో భార్యాభర్తలు ఇద్దరు ఈరోజు తెల్లవారుజామున ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని మృతదేహాలను జిల్లా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Tags:

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య