ఘోర రోడ్డు ప్రమాదం

రెండు లారీల ఢీ 

లారీ క్యాబిన్ లో ఇరుక్కుపోయిన డ్రైవర్

అక్కడికక్కడే మృతి

 

హనుమకొండ - కరీంనగర్ మద్య జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు లారీలు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్ లో ఇరుక్కొని నుజ్జునుజ్జయి ఒకరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి ఒకరికి తీవ్ర  గాయాలయ్యాయి.  కరీంనగర్ వైపు వెళ్తున్న లారీ డ్రైవర్ బానోతు మోహన్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు సూర్యాపేట జిల్లా  మఠంపల్లి వాసి. ఈ సంఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు..

Tags:

పోలీస్ ఎస్సైల బదిలీ

9 మంది ఎస్ఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు వివిధ పోలీసు స్టేషన్లకు కొత్త ఎస్ఐలు
క్రైమ్ 
Read More...
పోలీస్ ఎస్సైల బదిలీ

ఆరబెట్టిన మిర్చి చోరీ

5 క్వింటాళ్ల మిర్చి అపహరణ విలువ రూ.లక్ష.. పోలీసులకు ఫిర్యాదు హనుమకొండ జిల్లాలో ఘటన
వార్తలు 
Read More...
ఆరబెట్టిన మిర్చి చోరీ

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు      పారిశుద్ధ కార్మికులకు దుస్తులు పంపిణీ చేసిన 9 వ వార్డు కౌన్సిలర్ పూర్ణచారి  కౌన్సిలర్ పూర్ణ చారిని అభినందించిన కార్మికులు. అక్షరదర్బార్,...
Read More...
డా.కాళీ ప్రసాద్ జన్మదిన వేడుకలు

కాంగ్రెస్ ఖాతాలో పరకాల

- చైర్మన్ గా పావుశెట్టి సునీల్ కుమార్ ప్రమాణ స్వీకారం చేసిన సునీల్ వైస్ చైర్ పర్సన్ గా ఏకు దివ్య 
రాజకీయం 
Read More...
కాంగ్రెస్ ఖాతాలో పరకాల

చైర్మన్ గా కొమురయ్య

వైస్ చైర్మన్ గా శ్రీనివాస్ భూపాలపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ కైవసం  ప్రమాణ స్వీకారం చేసిన కౌన్సిలర్లు
రాజకీయం 
Read More...
చైర్మన్ గా కొమురయ్య