పేకాట రాయళ్ళు అరెస్టు

పేకాట రాయళ్ళు అరెస్టు

*పేకాట రాయళ్ళు అరెస్టు*
 
-ఇద్దరు వ్యక్తులు అరెస్టు, ఇద్దరు పరారు
 
అక్షర దర్బార్, శాయంపేట 
గుట్టు చప్పుడు కాకుండా పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను టాస్క్ ఫోర్స్ అధికారులు పట్టుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారు. టాస్క్ ఫోర్స్ అధికారుల కథనం మేరకు పేకాట ఆడుతున్నారని విశ్వసనీయ సమాచారం రావడంతో మండలంలోని మాందారి పేట గ్రామ శివారులో పేకాట ఆడుతుండగా నలుగురు వ్యక్తులను పట్టుకున్నట్లు వారిలో ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్టు ఇద్దరు వ్యక్తులు పరారైనట్లు టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. వారి నుండి రూపాయలు 8100 మరియు ప్లే కార్డులను స్వాధీనం చేసుకొని శాయంపేట పోలీసులకు అప్పగించారని టాస్క్ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ దాడిలో టాస్క్ ఫోర్స్ ఏసిపి మధుసూదన్, టాస్క్ ఫోర్స్ ఎస్సై రంజిత్ మరియు దిలీప్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....      జారి పడిపోతున్న వాహనదారులు..    పట్టించుకోని గ్రామ కార్యదర్శి.     అక్షర దర్బార్, పరకాల. నడికూడ మండల కేంద్రంలోని గొల్లవాడలో గత నాలుగు నెలల...
Read More...
నాలుగు నెలలుగా వాటర్ లీకేజ్....

నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

తొలుత ఎంపిటిసి, జెడ్పిటిసి ఎన్నికలు తర్వాత సర్పంచ్, మున్సిపల్ ఎన్నికలు  రేపు కేబినెట్లో చర్చించాక ఎన్నికల తేదీపై స్పష్టత వారం రోజుల్లో రైతు భరోసా, సన్నాలకు బోనస్...
రాజకీయం 
Read More...
నెలాఖరులోగా 'స్థానిక' షెడ్యూల్

కార్యకర్తలకు అండగా చల్లా..

   కార్యకర్తలకు అండగా చల్లా..    వెంకటేశ్వర్లపల్లిలో పర్యటించిన చల్లా..    కార్యకర్తల కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే.     అక్షర దర్బార్, పరకాల. హనుమకొండ జిల్లా పరకాల నియోజకవర్గం నడికూడ మండలం...
Read More...
కార్యకర్తలకు అండగా చల్లా..

పేలిన మందుపాతర

ముగ్గురు పోలీసుల దుర్మరణం మృతులు గ్రేహౌండ్ జూనియర్ కమాండోలు? బీజాపూర్ జిల్లాలో ఘటన
క్రైమ్ 
Read More...
పేలిన మందుపాతర

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు

5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు     అక్షర దర్బార్, పరకాల. భూభారతి రెవెన్యూ సదస్సులు జిల్లా కలెక్టర్ ఆదేశాలతో నడికూడ మండలంలోని గ్రామాలలో 5వ తేదీ...
Read More...
5వ తేదీ నుండి భూభారతి రెవెన్యూ సదస్సులు